కుప్పకూలిన భవనం..ఐదుగురు మృతి

కుప్పకూలిన భవనం..ఐదుగురు మృతి

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై విక్రోలి ప్రాంతంలో  జీ ప్లస్ వన్ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఐదు మంది మృతి చెందారు. గాయపడ్డ వారిని హాస్పిటల్ కు తరలించారు. ముంబై కార్పొరేషన్ అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద మరికొంత మంది ఉన్నట్టు తెలుస్తోంది.