మేఘాలయలో ఘోర ప్రమాదం జరిగింది. తురా నుంచి షిల్లాంగ్ వెళ్తున్న బస్సు నోంగ్చ్రామ్ ప్రాంతంలోని రింగ్ది నదిలో ఒక్కసారిగా పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 21 మంది ఉన్నారు. బస్సులోని ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. నాలుగు మృతదేహాలను వెలికి తీయగా.. మరో రెండు మృతదేహాలు బస్సులోనే చిక్కుకొని ఉన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న మృతదేహాలతో పాటు 16 మంది ప్రయాణికులను వెలికి తీసిన రెస్క్యూ టీం..చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో బస్ డ్రైవర్ కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మేఘాలయలోని రింగ్ది నదిలో బస్సుపడి ఆరుగురు మృతి
- దేశం
- September 30, 2021
లేటెస్ట్
- పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య
- కాంగ్రెస్లోకి కేకే, విజయలక్ష్మి
- తీన్మార్|CM Revanth - ఉప ఎన్నిక | కవిత జైలు జీవితం | KK - మేయర్ విజయలక్ష్మి | తెలంగాణ కరువు | 29/03/2024
- లంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు .... ముందే నేరం ఒప్పుకోవద్దు సార్ ..!!
- IPL 2024: వార్నర్, స్టబ్స్ పోరాటం వృధా.. ఢిల్లీపై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ
- గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Samantha: సిటాడెల్ కోసం కఠినమైన శిక్షణ తీసుకున్న:సమంత
- Suriya 44 Movie: క్రేజీ కాంబో..కార్తీక్ సుబ్బరాజుతో సూర్య కొత్త సినిమా షురూ
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఫోన్ ట్యాపింగ్ వెనుక ఓ ఎంపీ .. విచారణలో గుర్తించిన పోలీసులు!
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...