
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై మూడు సంవత్సరాలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక తల్లిదండ్రులు శంషాబాద్ ఆర్జిఐఎ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రీమాండ్ కు తరలించారు.