హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్ ను కట్టడి చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఈ విషయంపై శనివారం ఆయన ట్వీట్ చేశారు. సంక్షోభ సమయంలో సర్కార్ ప్రజలను గాలికి వదిలేసిందన్నారు. చికిత్స అందించే విషయం అటుంచితే, కనీసం కరోనా కేసులను లెక్కించడంలోనూ ఏమాత్రం జాగ్రత్త చూపలేదని.. ఈ క్రమంలో ఐసీఎంఆర్ సీరో సర్వే (మే నెల) రిపోర్టును షేర్ చేశారు. రోజువారీ రిపోర్టుల్లో పేర్కొంటున్న గణాంకాల కంటే క్షేత్రస్థాయిలో కరోనా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని ఐసీఎంఆర్ అధ్యయనం చెబుతోందని తెలిపారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చాలా కరోనా కేసులను లెక్కల్లో చూపలేదని ఆరోపించారు ఒవైసీ.
సెకండ్ వేవ్ లో ప్రజలను గాలికి వదిలేశారు
- తెలంగాణం
- July 31, 2021
లేటెస్ట్
- ఫస్ట్ ఫేజ్ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు వీళ్లే
- 20 వేల స్క్రీన్స్తో చైనాలో.. ట్వల్త్ ఫెయిల్
- బచ్చన్ స్పీడ్ .. 30 రోజుల లాంగ్ షెడ్యూల్ కంప్లీట్
- దేశ భవిష్యత్తుకు ఈ లోక్సభ ఎన్నికలు కీలకం : నరేంద్ర మోదీ
- తుర్కలషాపురంలో చేపల చెరువు లూటీ
- లూటీ సర్కార్లను ఇంటికి పంపాలి : ప్రమోద్సావంత్
- ఇండియా కూటమిపై నోరు పారేసుకోవద్దు : బీవీ రాఘవులు
- హుజూరాబాద్ లో 350 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
- హనుమాన్ విజయయాత్ర ర్యాలీకి షరతులతో అనుమతివ్వండి
- టెట్కు 2.56 లక్షల అప్లికేషన్లు
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి