ఘనంగా ఖదిరి దర్గా ఉత్సవాలు

ఘనంగా ఖదిరి దర్గా ఉత్సవాలు

మహబూబ్ నగర్ జిల్లా: చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో సయ్యద్ ముస్తాఫ ఖసాను ఖదిరి దర్గా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.  60 ఏళ్లుగా ఉర్సు ఉత్సవాలు జరుగుతున్నాయి. మత పెద్ద S N ఖదిరి  గందోత్సవంలో పాల్గొన్నారు. నాలుగు రోజులు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈసందర్భంగా గాయకుల ఖవ్వాలి ప్రదర్శన భక్తులను ఆకట్టుంది.