న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి మరోసారి పెరుగుతున్నందున ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులపై ఉన్న నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జనవరి నెలాఖరు వరకు ఉన్న బ్యాన్ను ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్టు ఏవియేషన్ రెగ్యులేటరీ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. ‘‘అన్ని ఇంటర్నేషనల్ కమర్షియల్ పాసింజర్ ఫ్లైట్ సర్వీసులను 2022, ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి వరకు నిలిపేస్తున్నాం’’ అని బుధవారం రిలీజ్ చేసిన సర్క్యులర్లో పేర్కొంది. కేంద్రం ఎయిర్ బబుల్ ప్రొటెక్షన్లో నడుపుతున్న స్పెషల్ ఫ్లైట్లు, అన్ని ఇంటర్నేషనల్ కార్గో ఫ్లైట్లకు వీటి నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది. 2021, జులై 20వ తేదీ నుంచి 40 దేశాలకు స్పెషల్ పాసింజర్ ఫ్లైట్లను మన దేశం నడుపుతోంది.
ఫిబ్రవరి 28 వరకు ఫ్లైట్లు బంద్: డీజీసీఏ
- దేశం
- January 20, 2022
లేటెస్ట్
- Allari Naresh: ఆ హీరో నా బాబాయ్..మా ఫ్యామిలీ మెంబర్లో ఒకడిగా ఉంటాడు
- భానుడి భగభగలు.. వారం రోజుల పాటు నిప్పుల వర్షం..
- ప్రతిపక్షాలపై బీజేపీ కుట్ర చేస్తోంది : కడియం శ్రీహరి
- V6 DIGITAL 23.04.2024 AFTERNOON EDITION
- వైసీపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే... విడుదల ఎప్పుడంటే..
- Monkey Man OTT: హనుమంతుడి స్పూర్తితో మంకీ మ్యాన్.. OTTకి వచ్చేసిన కొత్త సినిమా!
- పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్...
- యోగిజీ ఇదేనా మీ గొప్ప పాలన.. సీఎంను ప్రశ్నించిన బాలీవుడ్ నటి
- Sudigadu 2: సుడిగాడు 2పై క్లారిటీ వచ్చేసింది.. అల్లరోడు పెద్ద సాహసమే చేస్తున్నాడుగా!
- కవితకు బిగ్ షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- పంట రుణాల వివరాలు ఇవ్వండి