కర్ణాటక కొత్త సీఎం ఎంపిక కోసం బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కొత్త సీఎం ఎంపిక బాధ్యతను ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి, కర్ణాటక బీజేపీ ఇంచార్జ్ అరుణ్ సింగ్ కు అప్పగించింది అధిష్టానం. ఇప్పటికే ధర్మేంద్ర ప్రదాన్ బెంగళూరు చేరుకోగా..కిషన్ రెడ్డి కూడా వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కర్ణాటక బీజేపీ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో యడ్డీ వారసున్ని నిర్లయించనున్నారు. కర్ణాటక సీఎం పదవికి నిన్న యడ్యూరప్ప రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం ఎంపిక జరగనుంది. కేబినెట్ లో కూడా మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. సీఎం రేసులో MTB నాగరాజ్, సిటి రవి, ప్రహ్లాద్ జోషి పేర్లు వినిపిస్తున్నాయి.
కొత్త సీఎం ఎంపిక కోసం కర్ణాటకకు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్
- దేశం
- July 27, 2021
లేటెస్ట్
- MI vs PBKS: ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
- Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి