ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా ముంపు బాధితులు పేద రైతులే

ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా ముంపు బాధితులు పేద రైతులే

రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా పేద రైతుల భూములే ముంపునకు గురవుతున్నాయన్నారు TJS అధ్యక్షుడు కోదండరాం. జగిత్యాల జిల్లా జగదేవ్ పేటలో విపక్షాల ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమంలో కోదండరాం పాల్గొన్నారు. తర్వాత లింక్ 2 ప్రాజెక్ట్ పనుల్ని పరిశీలించారు. కాళేశ్వరం లింక్ 2లో భూములు కోల్పోతున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. లింక్ 2 బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం

యూట్యూబ్ ఛానెల్స్ పై కేసు పెట్టిన సమంత

యువకుడిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే