
లేటెస్ట్
వైరల్ వీడియో: డాక్టర్లు తలకి ఆపరేషన్ చేస్తుంటే.. వయోలిన్ వాయించిన పేషెంట్
ఓ వైపు డాక్టర్లు బ్రెయిన్కి ఆపరేషన్ చేస్తుంటే.. ఆ మహిళ మాత్రం హాయిగా వయోలిన్ వాయిస్తూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తోంది. అదేంటి.. సర్జరీ చేసేటప్పుడు పేషెంట్
Read Moreచైనీయులను దేశంలోకి అనుమతించని రష్యా
కరోనా వైరస్ కారణంగా కారణంగా చైనా దేశస్తులను తమ దేశాల్లోకి రానివ్వకుండా ఇప్పటికే పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. లేటెస్టుగా రష్యా కూడా చైనీయులకు అనుమత
Read Moreదివ్య హత్యకేసు: పోలీసుల ముందు లొంగిపోయిన వెంకటేశ్
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో దివ్య అనే యువతిని వెంకటేశ్ గౌడ్ అనే యువకుడు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనలో నిన్నటి(మంగళవారం) నుంచి పరారీలో ఉన్న వెంకటేశ్ ఇ
Read Moreఆధార్ సంస్థ నోటీసులివ్వడంపై హైకోర్టుకు వెళ్తాం, న్యాయపోరాటం చేస్తాం
సిటిజన్ షిప్, ఎన్ఆర్సి పై పూర్తి వివరాలు అందజేయమని ఆధార్ సంస్థ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించింది తెలంగాణ న్యాయవాదుల సంఘం. సిటిజన్ షిప్ వివరాలను
Read Moreపుల్వామాలో ఎన్కౌంటర్: ముగ్గురు టెర్రరిస్టులు హతం
జమ్ము కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో బుధవారం తెల్లవారు జామున జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. త్రాల్ ప్రాంతంలో టెర్రరిస్టులు దాగి ఉ
Read Moreస్టేజీపైనే గొడవకి దిగిన టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన బీట్ మార్కెట్ పంచాయితీ రాజ్ సమ్మేళనం రసాభాసగా మారింది. స్టేజీ పైనే ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. గత పాలకులు చేసిన అభి
Read Moreఅక్రమ కేసులకు భయపడేది లేదు: పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి. YCP ప్రభుత్వం అవలంబిస్తోన్న…ఆచరణ కాని కార్య
Read Moreఢిల్లీ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం: కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్
Read Moreఅయోధ్యలో మాంసం అమ్మకాలపై నిషేధం ఎత్తివేత
అయోధ్యలో మాంసం అమ్మకాలపై నిషేధం ఎత్తివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్ భయంతో ఈ నెల 14న మాంసం, దాని ఉత్పత్తులపై బ్యాన్ పెట్టారు అయోధ
Read Moreకురుక్షేత్రలో గ్యాస్ లీక్ 500 మందికి అస్వస్థత
హర్యానాలోని కురుక్షేత్రలో నల్వి గ్రామంలో గ్యాస్ లీక్ కావడంలో 100 మందికిపైగా ప్రజలు అస్వస్థతకు గురైయ్యారు. వారిలో సుమారు 50 మంది స్పృహ తప్పి పడిపోయార
Read More