
లేటెస్ట్
హెల్మెట్తో యుద్ధం : కొత్త టెక్నాలజీ వచ్చేస్తోంది..!
కూర్చున్న చోటు నుంచి కాలు కదపాల్సిన పని లేదు. ఆగమేఘాలపై సిద్ధం కావాలని సైన్యానికీ చెప్పక్కర్లేదు. జస్ట్ మైండ్లో అనుకుంటే చాలు! యుద్ధ విమానాలు వాటం
Read Moreమహింద్రా కొత్త బొలెరో లాంచ్
మహింద్రా అండ్ మహింద్రా కొత్త బొలెరో కేంపర్ గోల్డ్ జెడ్ఎక్స్ను తెలంగాణ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ వెహికిల్ ధర రూ.7.28 లక్షల నుంచి ప్రారంభం అవ
Read Moreఎగిరే ‘డ్రోన్’ గ్రెనేడ్! : గురి తప్పకుండా పేల్చేస్తుంది
ఎగిరే గ్రెనేడ్లు. శత్రువులు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. సర్వనాశనం చేసేయగలవు! ఒక్కసారి టార్గెట్ను ఎంచుకుంటే, నాలుగు చిన్ని చిన్ని రెక్కలతో గాల్లోక
Read Moreఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు నేటి నుంచే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి పోలీసులకు వీక్లీ ఆఫ్స్ ఇవ్వనున్నారు. పోలీసులకు వీక్లీఆఫ్ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని పూర్తిస్థ
Read Moreజెట్ షేర్ 40 శాతం డౌన్ : వరుసగా 12వ రోజూ పతనం
ముంబై: జెట్ ఎయిర్వేస్ వరుసగా 12వ రోజూ పతనం నుంచి తప్పించుకోలేకపోయింది. మంగళవారం సెషన్లో ఇది 40.79 శాతం నష్టపోయింది. ఇంట్రాడేలో ఒకానొకదశలో 53 శాత
Read Moreఇవాళ్టి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె
సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో ఇవాళ్టి నుంచి జూనియర్ డాక్టర్లు (జూడాలు) నిరవధిక సమ్మె చేయనున్నారు. బోధనాస్పత్రుల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును
Read Moreమోడీ దుస్తులకు మస్త్ క్రేజ్ : టెక్స్టైల్స్లో ఖాదీ షేరు.. డబుల్
న్యూఢిల్లీ : మొత్తం టెక్స్టైల్ మిల్ ఉత్పత్తిలో ఖాదీ ఫ్యాబ్రిక్ షేరు ఈ ఐదేళ్లలో రెండింతలు పెరిగి 8.49 శాతంగా ఉన్నట్టు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమ
Read Moreపదికి చేరిన గురుకులాలు సంఖ్య.. విద్యార్థులు ఖుషీ
అందరికీ విద్య అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈఏడాదిలోనూ కొత్త గురుకులాలను ఏర్పాటుచేసింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో 8 బీసీ గుర
Read Moreవద్దన్నా, ఆధార్ వాడేస్తున్నరు
సుప్రీం తీర్పు తర్వాతా ప్రైవేట్ కంపెనీలకు ఈకేవైసీ అధికారాలు ప్రతి దానికి దానికీ గుర్తింపుగా ఆధార్ అడుగుతున్నారు. బ్యాంకు అకౌంట్ తెరవాలన్నా, పాన్
Read Moreగాలి జోరు పెరుగుతోంది : దూసుకుపోతున్న విండ్ ఎనర్జీ
2020 చివరకు మరో 4 గిగావాట్లకు చేరుకోనున్న విండ్ పవర్ న్యూఢిల్లీ : ఇండియాలో విండ్ ఎనర్జీ (గాలిమరల ద్వారా విద్యుత్ ఉత్పత్తి) ప్రస్తుత ఆర్థిక సంవత్
Read Moreపశువులకూ ఆధార్ కార్డు
పశువులకు కూడా ఆధార్ కార్డు ఇస్తామని, ఏ రోగమొచ్చినా ఆ కార్డులో నమోదు చేస్తారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రంగార
Read Moreపగ తీర్చుకునేందుకే చంపేశారు
రుద్రారం జాతీయ రహదారిపై జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మే 31న మహబూబ్ పాషా అనే వ్యక్తి సంగారెడ్డి కోర్టుకు వెళ్లి వస్తుండగా రుద్రారం జాతీయ రహదా
Read Moreఅసభ్య పదజాలంతో తిట్టొద్దు: ఆమిర్
మాంచెస్టర్: టీమిండియా చేతిలో ఓడిపోయినందుకు బాధగా ఉన్నా.. అసభ్య పదజాలంతో తమను తిట్టొద్దని పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ అభిమానులను వేడుకున్నాడు. త
Read More