
కరోనా
తెలంగాణలో 1,933 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,32,996 నమూనాలను పరీక్షించగా 1,933 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కరోనా వారిన సోకిన సంఖ్య 5
Read Moreకరోనాపై పోరాటంలో ఈ నిర్ణయం ఓ మైలురాయి
గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్: భారతదేశ వాక్సినేషన్ చరిత్ర లో, కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రధాని మోడీ నిర్ణయం ఒక మైలురాయి
Read Moreసీసీసీ, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్లు
గతేడాది కరోనా సమయంలో టాలీవుడ్ సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ చారిటీ (CCC) ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సాహంతో కార్యరూపం దాల్చిన CCC సి
Read Moreప్రజల కోసం చారిత్రాత్మక నిర్ణయం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్: దేశ హితం కోసం.. ప్రజల ఆరోగ్యం కోసం ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని బీజ
Read Moreదీపావళి వరకు పేదలకు ఉచితంగా రేషన్
న్యూఢిల్లీ: కరోనా కష్ట సమయంలో పేదలకు ఆకలి కష్టాలు లేకుండా చేసేందుకు ప్రధాని మోడీ అభయ హస్తం అందించారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పేదలకు ముఖ్యంగా వల
Read Moreఅందరికీ ఉచితంగా వ్యాక్సిన్
ఈనెల 21 నుంచి అందరికీ ఉచితంగా వ్యాక్సిన్: ప్రధాని మోడీ వ్యాక్యిన్ కేంద్రమే కొని రాష్ట్రాలకు ఇస్తుంది రాష్ట్రాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సి
Read Moreమందు పంపిణీకి ప్రభుత్వం సహకరించట్లేదు
కొన్ని ఆటంకాల కారణంగా ఔషధ పంపీణీ సవ్యంగా సాగటం లేదన్నారు కృష్ణపట్నం ఆనందయ్య. పంపిణీకి సరపడా వనరులు సమకూరడంలేదన్నారు. విద్యుత్ సౌకర్యం, ఔషధ తయారీకి యంత
Read Moreచిన్నారులపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్
న్యూఢిల్లీ: చిన్నారులపై స్వదేశీ టీకా కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. ఢిల్లీ ,పాట్నా ఎయిమ్స్ తోపాటు, నాగ్పూర్ కేంద్రాల్
Read Moreఆనందయ్య మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
కృష్ణపట్నం కు చెందిన ప్రముఖ ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య మందుకు..హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఆనందయ్య మందును ప్రభుత్వం నిలుపుదల చేసింది. కరోనా
Read Moreఏపీలో సడలింపులతో ఈనెల 20 వరకు లాక్ డౌన్
అమరావతి: కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం కాస్త సడలింపులతో ఈనెల 20 వరకు లాక్ డౌన్ పొడిగించింది. కర్ఫ్పూ ఆంక్షలు ఇ
Read Moreకొవిడ్ పేషెంట్లకు మందును ఫ్రీగా ఇస్తాం
కృష్ణపట్నం: కరోనాకు విరుగుడుగా తాను తయారు చేసిన మందును పాజిటివ్ పేషెంట్లకు ఉచితంగా అందిస్తానని ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య అన్నారు. ప్రతి జిల్లాలో
Read Moreకొవ్యాక్సిన్ కంటే కొవిషీల్డ్లో మెరుగ్గా యాంటీబాడీస్
న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరిలో ఏ వ్యాక్సిన్ తీసుకోవాలనే మీమాంస ఏర్పడింది. ప్రస్తుతం కొవ్యా
Read Moreసిక్కింలో సడలింపులతో ఈనెల 14 వరకు లాక్ డౌన్
గ్యాంగ్టక్: ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం లాక్ డౌన్ ను ఈనెల 14 వరకు పొడిగించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ సోమవారంతో ముగియనున్న నే
Read More