కరోనా
BCCI విరాళంగా 2000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనా సోకిన బాధితులు ఆక్సిజన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు పేషెంట్లు సకాలంలో ఆక్సిజన్ అం
Read Moreమాస్కు పెట్టుకోలేదని బ్రెజిల్ దేశాధ్యక్షుడిపై కేసు
సావో లూయిస్: కరోనా సునామీలా విరుచుకుపడుతున్న సమయంలో నిబంధనలు పాటించడంలో ఎవరూ నిర్లక్ష్యం వహించరాదన్న హెచ్చరికలను స్వయానా దేశాధ్యక్షుడే మాస్కుపెట్టుకోల
Read Moreఆనందయ్యకు ప్రాణహాని ఉంది: సీపీఐ నారాయణ
కార్పొరేట్ మెడికల్ మాఫియా ఆనందయ్యకు వ్యతిరేకంగా పోరాడుతోంది ఆనందయ్యను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది 70 వేల మందికి వైద్యం చేస్తే ఒక్కడిని చూపి
Read Moreఏపీలో ఇవాళ ఒక్కరోజే 104 మంది మృతి
ఒక్క చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృతి ఇవాళ 18 వేల 767 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. గత కొద్ది రో
Read Moreపిల్లలకు నాసల్ వ్యాక్సినే కరెక్ట్
న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్ నుంచి పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని వారిని జాగ్రత్తగా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ చిన్నారులకు టీకాలు ఇవ్వడ
Read Moreవేర్వేరు టీకాలను కలిపి తీసుకోవచ్చా?
న్యూఢిల్లీ: తొలి డోస్ గా ఒక టీకాను, రెండో డోస్ గా మరో వ్యాక్సిన్ ను ఇవ్వడం సాధ్యమా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇది సాధ్యమేనని, కానీ ఈ ద
Read Moreపాకిస్తాన్ లో 18 ఏళ్లు దాటితే వ్యాక్సిన్..
విదేశాలకు వెళ్లే వారికి మాత్రమే ప్రైవేటుగా ఒక్కో డోసు 80 డాలర్లు వసూలు ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వం 18 ఏళ్ల వారికి కూడా ఉచితంగా వ్యాక్స
Read Moreఆనందయ్య మందుపై ఉత్కంఠ.. రేపు ఐసీఎంఆర్ బృందం పరిశీలన
మందుపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారు:ఆనందయ్య ఐసీఎంఆర్ నివేదిక వచ్చాక ప్రభుత్వ సూచన మేరకు పంపిణీ: ఆనందయ్య అనవసర ఆరోపణలొద్దు.. మెడికల్ మాఫియాకు లొ
Read Moreయువకుడిపై చేయి చేసుకున్న కలెక్టర్
సూరజ్ పూర్: కరోనా రూల్స్ ఉల్లంఘించినందుకు ఛత్తీస్ గడ్, సూరజ్ పూర్ కలెక్టర్ రణబీర్ శర్మ.. ఓ యువకుడిపై చేయి చేసుకున్నాడు. అతడి సెల్ ఫోన్ నేలకొసి క
Read Moreతెలంగాణలో 3,308 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 63,120 కరోనా టెస్టులు నిర్వహించగా 3,308 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా G
Read Moreథర్డ్ వేవ్ ముప్పు.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి
న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్ తో పిల్లలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పిల్లలకు కరోనా సోకి
Read Moreబాబా రాందేవ్ పై చర్యలు తీసుకోవాలన్న ఐఎంఏ
ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లోపతి వైద్యం, డాక్టర్లను అవమానించేలా మాట్లాడారన్నారు. అంత
Read Moreఏడాది ముగిసేలోగా పెద్దలందరికీ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ముగిసేలోపు దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా అందిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ అన్నారు. టీకా ప్రక్రియను వేగవంతం
Read More