హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గితే స్కూల్స్, కాలేజీలు రీ ఓపెన్ చేసేందుకు సర్కారు పర్మిషన్ ఇస్తుందని మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. రికగ్నైజ్డ్ ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్ల సంఘం (ట్రస్మా) ప్రతినిధుల బృందం బుధవారం మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిలను వేర్వేరుగా కలిశారు. వెంటనే బడులు తెరువాలని, లేకపోతే స్టూడెంట్లకు భారీ నష్టమే జరుగుతుందని ట్రస్మా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కందాల పాపిరెడ్డి, ఎస్ఎన్రెడ్డి చెప్పారు. ఆన్లైన్ క్లాసుల కారణంగా స్టూడెంట్ల లెర్నింగ్లెవెల్స్ పడిపోయాయని తెలిపారు. ఫిజికల్ క్లాసులతో ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నారన్నారు. ఇలాంటి టైమ్లో ఎక్కువ రోజులు సెలవులు ఇస్తే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుపోతానని జగదీశ్ రెడ్డి హామీ ఇచ్చారు.
కరోనా కేసులు తగ్గితేనే స్కూళ్లు రీ ఓపెన్
- తెలంగాణం
- January 20, 2022
లేటెస్ట్
- MI vs PBKS: ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
- Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి