న్యూఢిల్లీ: ఈ ఏడాది ఎండలు మండిపోనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దేశంలోని చాలా చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది. ఏప్రిల్ నుంచి జూన్ నెలల్లో తూర్పు, మధ్య, ఈశాన్య భారత్ లోని ఎక్కువ ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఇలాంటి పరిస్థితి ఈసారి ముందే రావడం గమనార్హం. పదేళ్ల కాలాన్ని చూసుకుంటే వేడి గాలులు ఏప్రిల్ నెలలో వచ్చేవి. ముఖ్యంగా మే నెలలో వీటి ప్రభావం మొదలవుతుంది. కానీ ఈ ఏడాది మార్చ్ లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాలు తక్కువగా పడటం, పొడి గాలుల వల్ల ఈ స్థితి ఏర్పడిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఈసారి ఎండలు మామూలుగా ఉండవట
- దేశం
- April 1, 2021
లేటెస్ట్
- Balram Mattannur: ప్రముఖ సినీ రచయిత బలరామ్ కన్నుమూత
- రసాభాసగా మారిన లింగోజిగూడ,చంపాపేట డివిజన్ కార్యకర్తల సమావేశం
- కోటల్లో ఉండే జగన్.. ఇప్పుడు సిద్ధం అంటున్నారు.. జగన్ పై షర్మిల ఫైర్..
- IPL 2024: ధోనికి చేరువగా.. ఐపీఎల్లో రోహిత్ శర్మ మరో ఘనత
- కర్ణాటకలో దారుణం.. ప్రేమకు నో అందని కత్తితో పొడిచి చంపేశాడు
- మీ ఫోన్ హీటెక్కుతుందా..ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
- Article 370 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆర్టికల్ 370..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ మతిలేకుండా మాట్లాడుతుండు : దానం నాగేందర్
- ఇరాన్ స్వాధీనం నుండి ఇంటికి చేరుకున్న భారత మహిళ..
- IND vs PAK: పాకిస్థాన్తో టెస్ట్ సిరీస్.. ఆడటానికి సిద్ధమన్న రోహిత్ శర్మ
Most Read News
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు
- మాదాపూర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు స్టూడెంట్స్ అరెస్ట్
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్