టీఆర్ఎస్ ,కాంగ్రెస్ రాజకీయంగా ఒక అవగాహనకు వస్తున్నాయని పార్లమెంట్ సాక్షిగా తేలిపోయిందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. పసుపు బోర్డు కంటే మెరుగైన ఎక్ట్సెన్షన్ బోర్డు ఏర్పాటు చేశామని పార్లమెంట్ లో కేంద్రమంత్రి స్పష్టంగా చెప్పారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అయిందన్నారు. ఉత్తమ్ కేసీఆర్ కు బ్రోకర్ గా మారారన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏశారని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నా ఉత్తమ్ కుమార్ ఏం చేశాడని అన్నారు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కు లొంగిపోయాడన్నారు.
రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కు లొంగిపోయాడు
- తెలంగాణం
- March 16, 2021
లేటెస్ట్
- భానుడి భగభగలు.. వారం రోజుల పాటు నిప్పుల వర్షం..
- ప్రతిపక్షాలపై బీజేపీ కుట్ర చేస్తోంది : కడియం శ్రీహరి
- V6 DIGITAL 23.04.2024 AFTERNOON EDITION
- వైసీపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే... విడుదల ఎప్పుడంటే..
- Monkey Man OTT: హనుమంతుడి స్పూర్తితో మంకీ మ్యాన్.. OTTకి వచ్చేసిన కొత్త సినిమా!
- పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్...
- యోగిజీ ఇదేనా మీ గొప్ప పాలన.. సీఎంను ప్రశ్నించిన బాలీవుడ్ నటి
- Sudigadu 2: సుడిగాడు 2పై క్లారిటీ వచ్చేసింది.. అల్లరోడు పెద్ద సాహసమే చేస్తున్నాడుగా!
- కవితకు బిగ్ షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- Rajasekhar: ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ రాజశేఖర్ హీరోగా 60 కోట్ల సినిమా!..అందులో నిజమెంత?
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- పంట రుణాల వివరాలు ఇవ్వండి