దేశం

50లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తాం

కోల్​బెల్ట్​,వెలుగు:  సింగరేణి కంపెనీకి ఒడిశా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్​ స్టేజ్- 1, స్టేజ్ -2  పర్మిషన్లు వచ్చాయని, గని ప్రాం

Read More

ఎలక్షన్ టీమ్​పై బీజేపీ హైకమాండ్ కసరత్తు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ఎలక్షన్ టీమ్​ను బీజేపీ హైకమాండ్ రెడీ చేస్తోంది. సంజయ్ టీమ్​లో ఆఫీసు బేరర్లుగా ఎవరెవరు ఉండాల

Read More

మళ్లీ అధికారంలోకి వస్తామని అమిత్ షా ధీమా

బెంగళూరు:  దక్షిణాదిలో బీజేపీ బలపడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీతో గెలిచి మళ్లీ అ

Read More

పీఎస్ఎల్వీ-సీ55 ప్రయోగం సక్సెస్

సింగపూర్​కు చెందిన మరో రెండు శాటిలైట్లను ఇస్రో విజయవంతంగా అంతరిక్షానికి చేర్చింది. ఏపీలోని శ్రీహరికోట నుంచి శనివారం చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ55 రాకెట్ ప్

Read More

చార్ ధామ్ యాత్ర ప్రారంభం

ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్ర  ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శనివారం తెరుచుకున్నాయి. వేలాది మంది భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షం

Read More

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయన కూడా సీఎం కావచ్చు : డీకే శివకుమార్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్దీ పార్టీల ప్రచార పోరు ఊపందుకుటుంది.  ఈ క్రమంలో అధికార బీజేపీ కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ తీవ

Read More

జనం ఇచ్చిన ఇల్లు ఇది.. ఖాళీ చేసే సమయంలో రాహుల్ భావోద్వేగం

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన అధికారిక బంగళాను ఖాళీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా

Read More

మోడీ టూర్ షెడ్యూల్.. 2 రోజుల్లో 7 నగరాలు 8 పర్యటనలు

ప్రధాని మోడీ ఏప్రిల్ 24, 25న సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. 36 గంటల్లో 5,300 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. రెండు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంల

Read More

రాకెట్ ప్రయోగం విజయవంతం.. ఇస్రో సైంటిస్టుల సంబరాలు

శ్రీహరి కోట నుంచి PSLV  C-55 రాకెట్ ను సక్సెస్ ఫుల్ గా ప్రయోగించారు ఇస్రో సైంటిస్టులు. శనివారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 2:19 గంటలకు రాకెట్ నింగిలోక

Read More

మా రాష్ట్రానికి వస్తే మోడీని చంపేస్తాం.. వార్నింగ్ లెటర్ పై హైలెవల్ ఎంక్వైరీ

ప్రధాని మోడీని చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు లేఖ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఏప్రిల్ 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ కేరళలో పర్యటించబోతున్నారు. అయి

Read More

నాకు ఇద్దరు పెళ్లాలు.. ఎన్నికల్లో పోటీ చేయకూడదా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ (AAP)కి చెందిన 39 ఏళ్ల  అభ్యర్థి దాఖలు చేసిన అఫిడవిట్ వైరల్ అయ్యింది. కర్ణాటకలోని విజయనగరలో.. 90వ నంబర

Read More

ఇంజినీరింగ్ పరీక్షపై కేంద్రం కీలక నిర్ణయం

ఒకే దేశం.. ఒకే ప్రవేశ పరీక్ష.. విధానాన్ని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. నీట్ తరహాలోనే ఇంజినీరింగ్ పరీక్షను కుడా జాతీయ స్థాయిలో ఒకే ఉమ్మడి ప్రవేశ ప

Read More

రూ. 100 మన్ కీ బాత్ కాయిన్..మోడీ లెగసీకి గుర్తింపు

ప్రధాని మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకోబోతుంది. ఈ నెల 30వ తేదీన మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్కు చేరుకోనుంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ దేశానికి ఓ

Read More