దేశం

వీధి కుక్కల నియంత్రణపై కేంద్రం గైడ్ లైన్స్

వీధి కుక్కల  నియంత్రణ పై కేంద్ర  ప్రభుత్వం  గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. దేశ వ్యాప్తంగా వీధి కుక్కల దాడులు పెరిగిపోయాయన్న కేంద్రం 

Read More

దేవుడు సాయి బాబా డబ్బులు మేం తీసుకోం.. బ్యాంకుల షాకింగ్ నిర్ణయం

షిరిడీ సాయి సేవా సమితికి బ్యాంకులు షాకిచ్చాయి. సాయి బాబా డబ్బులు తీసుకోమని తేల్చి చెప్పాయి. దీంతో ఆ డబ్బును ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయారు సాయిబా

Read More

జమ్మూ కశ్మీర్ పూంచ్లో హైఅలర్ట్.. ఉగ్ర దాడిలో చైనా హస్తం!

జమ్మూ కశ్యీర్ లోని పూంచ్ లో హైఅలర్ట్ ప్రకటించారు ఆర్మీ ఆధికారులు. ఉగ్రదాడి జరిగిన స్థలం సహా.. పూంచ్ పరిసర ప్రాంతాలన్నీ పారామిలటరీ సిబ్బంది పర్యవేక్షణల

Read More

సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దు : సుప్రీంకోర్టు

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మందస్తు బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర  ఉత్తర్వుల

Read More

ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ సాక్స్ లో గోల్డ్ బిస్కెట్.. 

వింత వింత ఐడియాలతో బంగారం స్మగ్లింగ్ జరుగుతుంది. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అన్నట్లు.. విదేశాల నుంచి బంగారాన్ని తీసుకొస్తున్నారు కొందరు. షూ సాక్స్ లో

Read More

ఇండియన్ క్లైంబర్ అనురాగ్ మాలూ పరిస్థితి విషమం

గత వారం నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతం దిగుతుండగా తప్పిపోయిన భారతీయ పర్వతారోహకుడు, రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌కు చెందిన అనురాగ్ మాలూ&n

Read More

పింఛను కోసం.. కుర్చీ సాయంతో మండుటెండలో చెప్పులు లేకుండా..

ఒడిశాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధురాలు బ్యాంకు నుంచి పింఛను తీసుకోవడానికి చాలా కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించింది. దీని

Read More

అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. దోపిడీ దొంగల దాడిలో తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వెస్ట్ కొలంబస్లో అర్ధరాత్రి దుండగులు జరిపిన కాల్పుల్ల

Read More

ఢిల్లీ సాకేత్ కోర్టు ఆవరణలో కాల్పులు, మహిళకు గాయాలు

ఢిల్లీ సాకేత్ కోర్టు ఆవరణలో దుండగుడు కాల్పులు జరిపారు. ఈ ఘటన అడ్వకేట్స్ బ్లాక్ వద్ద జరిగినట్టు సమాచారం. ఈ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తి నాలుగు రౌండ్ల క

Read More

నరోదా గామ్‌ అల్లర్ల కేసులో.. 68 మంది  విడుదల 

అహ్మదాబాద్‌:  2002 గుజరాత్‌ అల్లర్ల నాటి నరోదా గామ్‌ కేసులో 60 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు విడుదల చేసింది. వీరి

Read More

29న వారణాసిలో   ‘కాశీ తెలుగు సంగమం’ : జీవీఎల్ నర్సింహా రావు

న్యూఢిల్లీ, వెలుగు: గంగా పుష్కరాలను పురస్కరించుకొని ఈ నెల29న వారణాసిలో 'కాశీ తెలుగు సంగమం' నిర్వహించనున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహా రావ

Read More

రాష్ట్రంలో నాలుగు  ఫుడ్ స్ట్రీట్​లు!

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో నాలుగు ఫుడ్ స్ట్రీట్​లను పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహార పద్ధతులను ప్రోత్సహిం

Read More

ట్విట్టర్ బ్లూటిక్ కోల్పోయిన ప్రముఖులు.. డబ్బులు కట్టకపోతే ఇక అంతే

ట్విటర్.. యూజర్లకు షాకిచ్చింది. ట్విట్టర్ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ రూల్ ను అమలుచేయడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఫ్రీగా ఇచ్చిన ట్విట్టర్ బ్లూటిక

Read More