దేశం

గ్యాంగ్‌స్టర్ అతిక్ లాయర్ ఇంటిపై బాంబు దాడి.. యాదృచ్చికం అన్న పోలీసులు

గ్యాంగ్‌స్టర్ కమ్ పొలిటీషియన్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ఎన్ కౌంటర్ తర్వాత.. అతని లాయర్ దయాశంకర్ మిశ్రా ఇంటిపై క్రూడ్ బాంబు విసరడం కలకలం స

Read More

ఇలా చేస్తే ఇక గ్యాస్ తో పని ఉండదేమో.. ఎండ వేడిమితో ఆమ్లెటా..?

ఈ సారి ఎండలు సుర్రుమంటున్నాయి. ఏప్రిల్ నెలలోనే విపరీతమైన వేడి ఉంటోంది. ఉత్తర భారతదేశంలోని అనేక నగరాల్లో వేడిగాలులతో సతమవుతున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ నుం

Read More

ఇష్టమున్నట్టు కారును కడిగితే.. పాడైతదంట.. మీరూ ఇలానే కడుగుతున్నారా

సెలవులు వచ్చాయంటే చాలు కొంతమంది తమ కార్లను తుడవడం లేదా క్లీన్ చేసే పనిలో మునిగిపోతుంటారు. కొందరు కార్ వాష్‌తో, మరికొందరు షాంపూతో కారును కడుగుతుండ

Read More

రమ్ ప్రియులకైనా తెలుసా... బకార్డీ బాటిల్‌పై గబ్బిలం చిత్రం ఎందుకుందో..

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం మనందరికీ తెలుసు. అయినప్పటికీ దీన్ని సేవించడానికి చాలా మంది ఇష్టపడతారు. సంతోషం, దుఃఖం.. ఇలా ఏ ఎమోషన్ అయినా ఆల్కహా

Read More

మౌంట్ అన్నపూర్ణపై బ‌ల్జీత్ కౌర్ ఆచూకీ లభ్యం

సోల‌న్‌ : భార‌తీయ ప‌ర్వతోరాహ‌కురాలు బ‌ల్జీత్ కౌర్ ఆచూకీ లభించింది.  బ‌ల్జీత్ కౌర్ సజీవంగానే ఉందని గుర్తించారు.

Read More

ప్రజలను మాఫియా భయపెట్టలేదు.. యూపీ సీఎం యోగీ

గ్యాంగ్‌స్టర్లు ఇప్పుడు ప్యాంట్లు తడుపుకుంటున్నారని వ్యాఖ్యానించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఒకప్పుడు మాఫియా ప్రజలను భయభ్రాంతులక

Read More

ఇసుక మాఫియా దౌర్జన్యం.. ఇసుక చల్లి, కర్రలు, రాళ్లతో మహిళా ఆఫీసర్‌పై దాడి

బీహార్ లోని పాట్నా బిహ్తా పట్టణంలో అక్రమ ఇసుక తవ్వకాలపై తనిఖీపై వచ్చిన మైనింగ్ శాఖకు చెందిన మహిళా అధికారిణిపై ఓ ముఠా దాడి చేశారు. ఆమెను లాగి, రాళ్లతో

Read More

హీట్ స్ట్రోక్ మరణాలపై ఏక్‌నాథ్ షిండేకు అజిత్ పవార్ లేఖ

మహారాష్ట్ర భూషణ్ అవార్డును ప్రదానం చేసే కార్యక్రమంలో 13 మంది హీట్ స్ట్రోక్ తో మరణించడంపై ఎన్‌సీపీ నేత అజిత్ పవార్, సీఎం ఏక్‌నాథ్ షిండేకు లేఖ

Read More

అందుబాటులోకి తొలి యాపిల్ రిటైల్ స్టోర్

దేశంలో తొలి అధికారిక యాపిల్ రిటైల్ స్టోర్ ఓపెన్ అయింది. ఏప్రిల్ 18వ తేదీన ముంబైలో యాపిల్ బీకేసీ స్టోర్ ను సీఈవో టీమ్ కుక్ ఘనంగా లాంఛ్ చేశారు. ఈ సందర్భ

Read More

సీఎం యోగికి అతిక్ భార్య లేఖ.. హత్య చేస్తారని ముందు నుంచే డౌట్

ఇటీవల పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయిన గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్ ఫిబ్రవరి 27న సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు రాసిన లేఖ వెలుగులోకి వచ

Read More

గడిచిన 24గంటల్లో 7,633 కేసులు నమోదు

దేశంలో కరోనా కల్లోలం సృషిస్తోంది. వారం రోజులుగా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే గడిచిన 24గంటల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తం

Read More

పైపులైన్ కో సం తవ్విన గొయ్యిలో పడి చిన్నారి మృతి

బెంగళూరులో నీటి పైపులైన్ కో సం తవ్విన గొయ్యిలో పడి రెండున్నరేళ్ల చిన్నారి చనిపోయింది. ఈ ఘటన మాగడిలోని గొల్లరహట్టి సమీపంలో జరిగింది. బెంగుళూరు వాట

Read More

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొద్దున 8 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న

Read More