దేశం
9 గంటల పాటు విచారణ...కేజ్రీవాల్పై ప్రశ్నల వర్షం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణ ముగిసింది. లిక్కర్ స్కామ్ కేసు పై ఆయన్ను సీబీఐ అధికారులు 9 గంటలపాటు విచారించారు. ఏప్
Read Moreకాంగ్రెస్ వరాల జల్లు.. మమ్మల్ని గెలిపిస్తే ఉచిత కరెంట్.. నిరుద్యోగ భృతి : ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ బీజేపీ సర్కారు, మోడీ పాలనపై తీవ్రంగా మండిపడ్డారు. కోలార్ లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన రాహు
Read Moreబీజేపీకి బిగ్ షాక్ .. మాజీ సీఎం రాజీనామా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చ
Read Moreదేశంలో కొత్తగా10,093 కరోనా కేసులు
వరుసగా గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పదివేలకు పైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా10,093 కరోనా కేసులు నమోదయ్యాయి. న
Read Moreతండ్రీకొడుకుల సక్సెస్
యూట్యూబ్లో సక్సెస్ రావడం అంత ఈజీ కాదు. కొందరికైతే కొన్నేండ్లు పడుతుంది. కానీ.. ఈ పెద్దాయన యూట్యూబ్ ఛానెల్ పెట్టిన ఆర్నెల్లలోనే ఆరున్నర లక్షలు సంపాద
Read Moreసీబీఐ విచారణకు హాజరైన సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ఆరెస్ట్ అయిన నిందుతులతో కేజ్రీవాల్ ను అధికా
Read Moreదేశం కోసం పుట్టా.. దేశం కోసం చస్తా... ఎవరికి భయపడను : అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏప్రిల్ 16 ఆదివారం రోజున ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. విచారణకు హాజరు అయ్యేముందు ఆయన ఓ వీడియ
Read Moreకర్నాటకలోని కుష్టగి సెగ్మెంట్లో వివేక్ ఇంటింటి ప్రచారం
బీజేపీ అభ్యర్థి హనుమగౌడను గెలిపించాలని విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొప్పల్ జిల్లా కుష్టగి నియోజకవర్
Read Moreమలేరియాకు పవర్ఫుల్ వ్యాక్సిన్
మలేరియాకు పవర్ఫుల్ వ్యాక్సిన్ ‘ఆర్21/మ్యాట్రిక్స్ ఎం’ టీకా వినియోగానికి ఘనా ఆమోదం వ్యాక్సిన్ ఎఫికసీ 75 శాతంపైనే  
Read Moreఢిల్లీలో బీజేపీ నేత సురేంద్ర మటియాలా హత్య
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ నేత సురేంద్ర మటియాలాను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఢిల్లీ ద్వారకలోని తన ఆఫీసుల
Read Moreయూపీలో గ్యాంగ్స్టర్ అతీక్ కాల్చివేత.. అతని సోదరుడు కూడా మృతి
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శనివారం రాత్ర
Read Moreసీఎం ఆస్తుల ప్రకటన..అప్పులెన్నో తెలుసా..
కర్ణాటకలో ఎన్నికల ప్రచార జోరు..నామినేషన్ల హోరు కొనసాగుతోంది. ఇందులో భాగంగా పార్టీల తరపున టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చే
Read Moreస్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
దేశంలో స్వలింగ సంపర్కుల వివాహ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్దత కల్పించాలా వద్దా అనే విషయంపై దాఖలైన
Read More












