జైపూర్: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల విలువైన క్యాష్లెస్ ‘మెడిక్లైమ్’ పథకాన్ని రాజస్థాన్ ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. ఈ ఏడాదిలో ఆరోగ్య బీమా పథకం ప్రారంభిస్తున్నామని బడ్జెట్ సమావేశాల్లోనే సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఈమేరకు రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికీ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్న మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. ‘హెల్త్ ఇన్సూరెన్స్ స్కీంను ఇవ్వాల్టినుంచే ప్రారంభిస్తున్నాం. ప్రజలందరికీ మెడికల్ రిలీఫ్ కల్పించే లక్ష్యంతో ఈ పథకం మొదలెట్టాం’ అని సీఏం ట్వీట్ చేశారు.
అందరికీ ఆరోగ్య బీమా.. దేశంలోనే తొలిసారి అమలు
- దేశం
- April 2, 2021
లేటెస్ట్
- గ్రూప్ 2 రిజర్వేషన్ వేకెన్సీ డేటా రిలీజ్
- వాహన తనిఖీల్లో భారీగా నగదు పట్టివేత
- రాజమల్లు సేవలు చిరస్మరణీయం
- బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల విక్రయం..ముగ్గురు టెకీలు అరెస్ట్
- బీఆర్ఎస్కు సుంకరి మల్లేశ్గౌడ్ గుడ్ బై
- అవును మూడు మామిడి పండ్లు తిన్న: కేజ్రీవాల్
- స్కాట్లాండ్లో ట్రెక్కింగ్కు వెళ్లి.. తెలుగు స్టూడెంట్లు మృతి
- ఈవీఎం, వీవీ ప్యాట్ల తరలింపు
- సభను సక్సెస్ చేయాలి.. కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పిలుపు
- యువత ఇప్పుడు యాదికొచ్చిన్రా? :కేటీఆర్పై ఎమ్మెల్సీ బల్మూరి ఫైర్
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి