కరోనా నుంచి కోలుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆస్పత్రి నుంచి ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఈ నెల 24 ఆయన ఆసుపత్రిలో చేరారు. ముందస్తు జాగ్రత్తగా అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకోనున్నారు. తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో పోచారంకు నెగెటివ్ వచ్చింది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో ఆయనను డాక్టర్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. డాక్టర్ల సలహా మేరకు మరికొన్ని రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండనున్నారు.
ఆస్పత్రి నుంచి స్పీకర్ పోచారం డిశ్చార్జ్
- హైదరాబాద్
- November 27, 2021
లేటెస్ట్
- CSK vs LSG: చెన్నైకు స్టోయినీస్ చెక్.. ఒక్క మ్యాచ్తో మూడు రికార్డ్స్ బ్రేక్
- సీఎం జగన్ పై దాడి కేసులో కోర్టు కీలక ఆదేశాలు..
- ఎన్నికలను మేమెలా కంట్రోల్ చేస్తం : సుప్రీంకోర్టు
- ఒడిశా రాజకీయాల్లో లుంగీ పంచాయతీ.. సీఎం లుంగీపై బీజేడీ, బీజేపీ మాటల యుద్ధం
- వైసీపీ, కూటమి మేనిఫెస్టోపై ఉత్కంఠ... రుణమాఫీనే కింగ్ మేకరా..
- వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్
- Sandeep Reddy Vanga : “యానిమల్ పార్క్” విడుదలపై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
- కొత్తగూడ అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
- సస్పెండెడ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
- సీఎం జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..
Most Read News
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- Weather Report: ఎండ మండుతోంది... సూర్యుడు ఉగ్రరూపం దాల్చాడు..
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా.. అయితే, ఇది గమనించండి..
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం