Parliament

పార్లమెంట్కు అంబేద్కర్ పేరుపై స్పందించిన జీవీఎల్

న్యూఢిల్లీ: పార్లమెంటు కొత్త భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును పెట్టాలన్న కేసీఆర్ డిమాండ్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు

Read More

‘రాజ్ పథ్’ పేరును ‘కర్తవ్య పథ్’ గా మార్చే యోచన

దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ పథ్, సెంట్రల్ విస్టా లాన్ ల పేరు మార్చాలని కేంద్ర సర్కారు యోచిస్తోంది. వీటి పేర్లను మార్చి ‘కర్తవ్య పథ్’ గా నా

Read More

కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి

కొత్త పార్లమెంటుకు అంబేద్కర్ పేరుపెట్టాలని వినతి హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. కొత్త గెటప్ లో వచ్చిన ఆ

Read More

కేంద్రం పేరు, మోడీ ఫొటో పెట్టాల్సిందే

రైతులకు అన్నీ చేస్తే  ఆత్మహత్యలు ఎందుకని ప్రశ్న  హైదరాబాద్/కామారెడ్డి, వెలుగు: తెలంగాణలోని ప్రతి స్కీంలోనూ కేంద్రం వాటా ఉందని కేంద్ర ఆర్థ

Read More

పార్లమెంట్ బిల్డింగ్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి

రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్  ఖైరతాబాద్, వెలుగు: ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ బిల్డింగ్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని

Read More

ఉప రాష్ట్రపతి ఎన్నిక నేడే

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నిక శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్​లో జరగనుంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో పోలింగ్ ఉంటుంది. ప

Read More

ఎంపీలకు అందుతున్న సౌలతుల రద్దుపై చర్చించాలి

న్యూఢిల్లీ: ప్రజలకిచ్చే ఉచిత పథకాల అంశంకంటే ముందు ఎంపీలకు ఇచ్చే పెన్షన్, ఇతర సదుపాయాల రద్దుపై పార్లమెంట్​లో చర్చించాలని బీజేపీ ఎంపీ వరుణ్ ​గాంధీ ట్వీట

Read More

రాజ్యసభ కార్యకలాపాలు జరిగింది 21 శాతమే

న్యూఢిల్లీ: పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళన కారణంగా రెండు వారాల్లో ఒక్క బిల్లు కూడా పాస్​ కాలేదు. తొలి వారంతో పోలిస్తే..

Read More

దీక్షకు దిగిన విపక్ష పార్టీల ఎంపీలు

పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర విపక్ష ఎంపీల నిరసన కొనసాగుతోంది. రాజ్యసభలో 23 మంది ఎంపీలు లోక్ సభలో నలుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు. సస్పెన్షన

Read More

కేంద్రం చర్యలతో ఉచిత బియ్యం పంపిణీ చేసిన రాష్ట్ర సర్కార్

ఏప్రిల్, మే నెలల్లో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం పేదలకు ఇవ్వలేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప

Read More

రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నరు

కేంద్రంపై పోరాడుదామనే ఢిల్లీకి వచ్చామని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. కానీ తమ ఆందోళనలను పట్టించుకోకుండా పార్లమెంట్ ను వాయిదా వేస్తున్నారని ఆరోప

Read More

ప్రజాస్వామ్యయుత చర్చల వేదిక పార్లమెంటు

కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ సర్కారు విష ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం అగ్రిమెంట్ ప్రకారం రాష్ట్రం నుంచి ధాన్యం కొ

Read More

ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు

లోక్‌సభ, రాజ్యసభలో అభ్యంతరకర పదాలు వాడొద్దని ఎంపీలకు లోక్‌సభ సెక్రటేరియట్‌ సూచించింది. ఈ మేరకు ఓ బుక్‌లెట్‌ను విడుదల చేసింది.

Read More