children

తెలుగు రచయితలకు కేంద్ర సాహిత్య పురస్కారాలు

న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడ‌మీ 2022 సంవత్సరానికి గాను యువ‌, బాల పుర‌స్కారాలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 22 మంది రచయితలను

Read More

ఒంటరిగా ఉండలేక ఖాళీ దొరికినప్పుడల్లా..

వస్తువును, ఆస్తుల్ని దానం చేస్తూపోతే అవి తరుగుతూ పోతాయి. కానీ, ఎంత దానం చేసినా తరగనిది మాత్రం  చదువు ఒక్కటే. అంతేకాదు పంచడం వల్ల ఎదుటివాళ్లను జీవ

Read More

అనాధ పిల్లలకోసం ఫ్రీగా కేక్స్‌‌ పంచుతున్న బేకరీ యజమాని

లైఫ్‌‌లో అన్నీ అందరికీ దొరకవు కదా! అలాంటి వాళ్లకోసం ఏ స్వార్ధం లేకుండా కొందరు చిన్న చిన్న సాయాలు చేస్తుంటారు. అలా, ఒక బేకరీ యజమాని చేస్తున్న

Read More

పిల్లలకు మహనీయుల గురించి చెప్పాలి

స్వాతంత్య్ర దినోత్సవం రోజున పిల్లలకు మహనీయుల గురించి చెప్పడమే కాకుండా ఇంటిదగ్గర వాళ్లతో ట్రై కలర్ క్రాఫ్ట్స్  చేయించాలి. చొక్కా లేదా డ్రెస్​

Read More

పిల్లలు అబద్దమాడితే ఇలా చేయండి

కొంతమంది పిల్లలు హోమ్‌‌వర్క్ చేయకుండానే అయిపోయిందని, చాక్లెట్ తిని... తినలేదని ఈజీగా అబద్ధాలు ఆడుతుంటారు. అది చూసి పేరెంట్స్ కోప్పడతారు. లేద

Read More

ఎనభై లక్షల రూపాయల ఫండ్‌ కలెక్షనే టార్గెట్‌

వీళ్లిద్దరివి రెండు వేరు వేరు దారులు. కానీ, ఈ ఇద్దరి గమ్యం ఒక్కటే. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆడ పిల్లల చదువు. అందుకోసం విరాళాలు సేకరించేందుకు తొలి

Read More

అడవి బిడ్డల హక్కులకు రక్షణేది?

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 9న కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా, సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు దేశంలోని ఏకల

Read More

ఆగస్టు 15న పుట్టిన పిల్లలకు 12 ఏండ్ల పాటు ఉచిత ప్రయాణం

12 ఏళ్లపాటు ఆఫర్ హైదరాబాద్, వెలుగు: ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను స్వతంత్ర వజ్రోత్సవాలుగా పేర్కొంటూ 12 రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్టీసీ

Read More

పసిపిల్లల తల్లుల కోసం ఫుడ్​ ఛానెల్​ పెట్టి..

పసి బిడ్డలకు నెలలు పెరుగుతున్న కొద్దీ ఆకలి పెరుగుతుంటుంది. కానీ, వాళ్లకి ఏది తినిపిస్తే  మంచిది, ఏవి తినిపించకూడదు..అంటూ బోలెడు డౌట్స్​ తల్లులకు.

Read More

పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​ను ప్రారంభించిన ప్రధాని

23 ఏండ్లు నిండాక రూ.10 లక్షలు.. పై చదువులకు లోన్​ న్యూఢిల్లీ: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలుగా మారిన పిల్లలను ఆదుకోవడానికి &lsqu

Read More

కరోనాతో చనిపోయిన వారి పిల్లలకు మోడీయే గార్డియన్

కరోనాతో చనిపోయిన వారి పిల్లలకు ఇకపై గార్డియన్ గా ప్రధాని మోడీ ఉంటారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 4,34

Read More

పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ తెలిసుండాలె

హైదరాబాద్‌,వెలుగు: రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా చిన్నారులకు సైతం  ట్రాఫిక్ రూల్స్ గురించి తెలిసుండాలని అడిషనల్ సీపీ, ట్రాఫిక్ ఏవీ రంగనాథ్ స

Read More