NTR District
పథకం ప్రకారమే జగన్ పై దాడి : అంబటి రాంబాబు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్టీఆర్ జిల్లా బస్సు యాత్రలో దాడిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పథకం ప్రకారమే సీఎం జగన్పై దాడి చేశారని మంత
Read Moreబస్సులోనే సీఎం జగన్కు చికిత్స.. యాత్ర కొనసాగింపు
ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో ఆయనపై గుర్తుతెలియని దుండగులు రాయి విసిరాడు. ఈ దాడిలో ముఖ్యమంత్రి జగన్ ఎడమ కంటికి గాయమైంది. కనుబొమ్మకు రాయి తాకి కన్ను వాచి
Read Moreసీఎం జగన్పై రాయి విసిరిన ఆగంతకుడు.. ఎడమ కంటికి గాయం
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బస్సు యాత్రలో చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీఆర్ జిల్లాలో శనివారం నిర్వహించిన బస్సు యా
Read Moreబ్యారేజ్ పై సత్తా చాటిన జగన్... కనకదుర్గమ్మ వారధిపై పోటెత్తిన జనం..
మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేసిన ఈ యాత్ర ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా
Read Moreకూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పలువురికి గాయాలు
మిరప కూలీలతో వెళ్తున్న ఓ ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా జయ్యపేట మండలం చిల్లకల్లు పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ
Read Moreలైంగిక వేధింపుల కేసులో డీఎంహెచ్ వో అరెస్ట్ ... విస్సన్నపేట పీఎస్ లో కేసు నమోదు
ఖమ్మం: ఖమ్మం జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ వో సీతారాంను పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల కేసులో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నా
Read Moreజగన్ పాలనలో నాతో సహా అందరూ బాధితులే: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత రాజకీయంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.అందులో భాగంగానే రా.. కదలిరా పేర
Read Moreఊపిరి తీసిన ఈత సరదా.. - మున్నేరు వాగులో ముగ్గురు మృతి
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నందిగామ కీసర మునేరులో ఐదుగురు యువకులు సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లారు
Read Moreవరదల్లో ప్రాణాలకు తెగించిన 108 అంబులెన్స్ డ్రైవర్
అంబులెన్స్ వస్తుందంటే అందరూ దారి ఇస్తారు. మూగ జీవాలైతే సైరన్ సౌండ్ కు పక్కకు వెళ్తాయి. మరి నదులు, సముద్రాలైతే వాటిలోనుంచి మనమే వెళ్లాలి. &
Read Moreనిద్రిస్తున్న తల్లి కుమారుడిపై యాసిడ్ దాడి
ఎన్టీఆర్ జిల్లాలోని ఐతవరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహిత సహా ఆమె కుమారుడు, మరో మహిళపై ఓ దుండగుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి ను
Read Moreదర్జాగా బైక్ పై వచ్చి సెల్ ఫోన్ కొట్టేశారు
64 కళల్లో దొంగతనం కూడా ఒక కళ. ప్రస్తుత సమాజంలో అన్ని కళలతో ..చోర కళ కూడా పోటీపడుతుంది. దొంగతనం చేయడంలో ఆరి తేరాడో వ్యక్తి. రోడ్డుపై పడ్డానని లేచేందుకు
Read Moreనందిగామలో కంపించిన భూమి.. పరుగులు తీసిన ప్రజలు
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉదయం 7.31 నిమిషాలకు భూమి కంపించింది. 3, 4 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనతో ఒక్కసారిగా పరుగుల
Read Moreఎన్టీఆర్ పేరుతో జిల్లా.. స్పందించిన ఆయన బిడ్డ
ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26కు పెంచుతూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. కొత్తగా జిల్లాల పెరుగుదలతో వచ్చిన మార్పులు చేర్పులతో ఆ రాష్ట్ర ప్రభుత్వ
Read More