Paddy Sales

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షానికి పంట నష్టం

నిజామాబాద్/కామారెడ్డి,  వెలుగు: ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నిజామాబాద్​ జిల్లాలో

Read More

సీఎం గారూ.. వరంగల్ టూర్ ఎందుకు రద్దయింది? 

హైదరాబాద్: సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దవడంపై వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల స్పందించారు. సాయం కోసం రోడ్డెక్కిన రైతన్న.. అడ్డుకుంటారని భయపడుతున్నార

Read More

రైతు ఆవేదన తీర్చలేని సీఎం మనకు అవసరమా? 

హైదరాబాద్: రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ దీక్షలు, ధర్నాలతో డ్రామాలు చేస్తోందని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. తమకు ఏ దిక్కూ లేదని అన్నదాతలు ఆ

Read More

బియ్యం నిల్వల పేరుతో రాష్ట్రాలకు మొండిచేయి

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో అసలు నిజాలు ఏంటో అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ

Read More

ఈ నేలల్లో వరి తప్ప ఇంకేం పండదని తెలియదా?

సదాశివ నగర్: టీఆర్ఎస్ ఎవరి మీద చావు డప్పు కొడుతోందని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసం రైతులను బలి చేస్తున్న

Read More

కేసీఆర్ సర్కారుకు పాడె కట్టేది రైతులే

హైదరాబాద్: బంగారు తెలంగాణలో అన్నం పెట్టే రైతు చావు కేకలను వినే దిక్కులేదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. పంట పాడైతే నష్టపరిహారం అందించే దిక్కులే

Read More

కేసీఆర్.. తలకిందులుగా తపస్సు చేసినా మీ పాపం పోదు

సిద్దిపేట జిల్లా: ధరణి పోర్టల్ లో భూమి ఎక్కలేదని ఒకే ఇంట్లో తండ్రీ కొడుకులు చనిపోయిన ఘటన గజ్వేల్ నియోజకర్గం, దండుపల్లిలో చోటు చేసుకుంది. మృతి చెందిన ర

Read More

విశ్లేషణ: ఉరి ఎవరికి పడుతుంది?

ఇయ్యాల రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా పాలసీలను రూపొందిస్తోంది. ప్రజలందరికీ సంబంధించిన అంశాలైనాసరే ఎవరినీ సంప్రదించట్లేదు. ఎవరి అభిప్రాయ

Read More

ఆగిన మరో రైతు గుండె

ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యంతో మరో రైతు గుండె ఆగిపోయింది. ఇప్పటికే ఐదుగురు రైతులు వడ్ల కుప్పల దగ్గరే ప్రాణాలు విడిచారు. ఇవాళ మరో రైతు.. కొనుగోలు కేంద్రం

Read More

పంట కొనకుండా రైతుల్ని కాటికి పంపుతున్నరు

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోసారి స్పందించారు. వడ్లు కొనుగోలు చేయకపోవడంతో కొందరు, అప్పుల బాధతో మరికొందరు అన్నద

Read More

భారీ బందోబస్తుతో రైతు అంత్యక్రియలు

ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివపురానికి చెందిన రైతు బేతెల్లి కుమార్(45) అంత్యక్రియలు గురువారం పోలీస్​ బందోబస్తు మధ్య నిర్వహిం

Read More

వ్యాపారులకు అగ్గువకే అమ్ముకుంటన్రు

ధాన్యం కొనుగోళ్లు స్పీడ్​ చేయని సర్కారు    ఇప్పటికీ పావు వంతూ కొనలే  తేమ పేరుతో రిజెక్ట్​చేస్తున్న మిల్లర్లు కాంటాలు బంద్​పెడు

Read More

కేసీఆర్.. ధనిక రాష్ట్రం అంటవ్, ధాన్యం ఎందుకు కొనవ్?

చౌటుప్పల్: హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ లో అసహనం పెరిగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆ అసహనాన్ని రైతులపై చూపుతున్నారని..

Read More