andhra pradesh govt
ఏప్రిల్ 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం
తీర ప్రాంతాల్లో చేపల వేటపై నిషేధం విధిస్తూ.. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మత్స్య వనరుల పరిరక్షణలో భాగంగా తూర్పు తీరంలో 2024 ఏప్రిల్ 15 నుంచి జూ
Read Moreవిద్యార్థులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు మూడు రోజులు పొడిగింపు
పాఠశాల విద్యార్థులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో జనవరి 22న
Read Moreఏపీలో 17 మంది ఐఏఎస్లకు బదిలీలు, పోస్టింగ్
ఆంధ్రప్రదేశ్ లో 17 మంది ఐఏఎస్లకు బదిలీలు, పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్ 19న) ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో తొమ్మి
Read Moreశ్రీశైలం డ్యాం మీదుగా కొత్తగా ఐకానిక్ బ్రిడ్జి
శ్రీశైలం డ్యామ్ ముందు భాగంపై ఐకానిక్ బ్రిడ్జికి ప్రణాళిక సిద్ధమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం భూ సర్వే చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్
Read Moreకోర్టు జడ్జీలను దూషించిన కేసులో.. మీడియాకు నోటీసులు
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాల్లో హైకోర్టు జడ్జిలు, దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణల పర్వం కొనసాగింది. ఈ వ్యవహారంపై
Read Moreఎంపీ అవినాష్రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ 3 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వై
Read Moreతెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, కుంభకోణాలు.. ఏపీ మంత్రి బొత్స తీవ్ర వ్యాఖ్యలు
విజయవాడ : తెలంగాణ విద్యావ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పో
Read Moreపవన్ కల్యాణ్ పై కేసు.. నోటీసులిస్తారా.. అరెస్ట్ చేస్తారా..?
విజయవాడ : ఏలూరు వారాహియాత్రలో వలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. విజయవాడ 228 సచివాలయంలో పని చేస్తున్న అయోధ్యనగర్&zwn
Read Moreఏపీలో 54 వేల ఎకరాల అసైన్డ్ భూములకు పట్టాలు
ఏపీలో 54 వేల ఎకరాల అసైన్డ్ భూములకు పట్టాలు మరో 9 వేల ఎకరాల లంక భూములకు కూడా.. రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక న
Read Moreచంద్రగిరిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. సీఐ కాళ్లు పట్టుకున్న వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అడ్డు అదుపు లేకుండా లారీల్లో తరలిస్తున్నారు. అధికార పార్టీ నేతలే ఇసు
Read Moreజగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ.. జీవో నంబర్ 1 కొట్టేసిన ఏపీ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రోడ్డుషోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను ఏపీ హైకోర్టు
Read Moreఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక ప్రతిపాదనలు
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ఏప్రిల్ 26వ తేదీన ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ భేటీ అయింది.
Read Moreఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏలు విడుదల
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వా
Read More