balasore

ఆ ముగ్గురు రైల్వే అధికారుల వల్లే యాక్సిడెంట్.. సీబీఐ ఛార్జిషీట్

ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఘటనకు కారణమైన వారిగా పేర్కొంటున్న ముగ్గురు

Read More

ఫలక్​నుమాలో మంటలు.. ప్రమాదమా ఉగ్ర కోణమా

షార్ట్​ సర్క్యూట్​ అని కొందరు సిగరెట్ ​వల్లే అంటున్న మరికొందరు.. గతేడాది ఇక్కడే దక్షిణ్​ఎక్స్​ప్రెస్​ పార్శిల్​ బోగీలో మంటలు రెండు ఘటనలు జరిగిం

Read More

మాన‌వ త‌ప్పిదం వ‌ల్లే ఒడిశా రైలు ప్ర‌మాదం.. తేల్చేసిన క‌మిటీ

2023, జూన్ 2వ తేదీన ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో దాదాపు 293 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 100 మందికి ప

Read More

ఒడిశా.. హైదరాబాద్​ మధ్య పలు రైళ్ల రద్దు

ఒడిశాలోని ఖరగ్‌పూర్ -భద్రక్ సెక్షన్‌లో ఉన్న బహనాగ బజార్ స్టేషన్‌లో పునరుద్ధరణ పనుల కారణంగా జూన్​ 21న హైదరాబాద్​, ఒడిశా మధ్య నడిచే పలు ర

Read More

ఒడిశా రైలు ప్రమాదంలో మరో ట్విస్ట్... పరారీలో బాలాసోర్ సిగ్నల్ జేఈ

ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాద దర్యాప్తులో..కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్ ఇంటికి సీబీఐ సీల్

Read More

డెడ్ బాడీలు ఉంచిన బడిని కూల్చేస్తున్నరు

ఒడిశా రైలు ప్రమాదం తర్వాత శవాలను స్కూళ్లోనే భద్రపరిచిన్రు తరగతి గదిని తాత్కాలిక మార్చురీగా మార్చిన అధికారులు స్కూల్​కు వచ్చేందుకు పిల్లలు భయపడు

Read More

దెయ్యాలున్నాయని స్కూల్ కూల్చేసిండ్రు

దెయ్యాలున్నాయని స్కూల్ కూల్చేసిండ్రు ఒడిశాలో బహనగా స్కూల్ బిల్డింగ్ నేలమట్టం  రైలు ప్రమాద మృతదేహాలను ఉంచడమే కారణం భయంతో బడికి రాలేమన్న టీచర్లు

Read More

శవాల కింది నుంచి తీసి..తమ్ముడిని కాపాడుకున్నడు

బాలసోర్: బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్​లో తీవ్రంగా గాయపడి ఏడు డెడ్ బాడీల కింద కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పదేండ్ల బాలుడిని అతడి అన్నయ్య రక్షించుకున్

Read More

నేను చావలేదు, బతికే ఉన్న.. వందలాది శవాల మధ్య నుంచి బయటకు

భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్​లో జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయాడనుకుని వందలాది శవాల మధ్య పడేసిన ఓ వ్యక్తి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. శవాలు తరలిస్తున్

Read More

అదృష్టం-దురదృష్టం: వాళ్లు సీట్లు మార్చుకున్నారు.. వీళ్లేమో..

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అత్యంత ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి విదితమే. ఈ విషాదకర ఘటనలో 275 మంది మృత్యువాత పడగా.. 1,100 మందికి పైగా గాయపడ్డార

Read More

ఒడిశాలో ప్రమాదం జరిగిన ట్రాక్ మీదుగా.. వందే భారత్ రైలు

ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన తరువాత బాలాసోర్  ప్రాంతంలో రాకపోకలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. 2023 జూన్ 05  సోమవారం రోజున  పూరీ – హౌర

Read More

డెడ్ బాడీల కోసం ఆస్పత్రుల్లో వెతుకులాట.. ఫొటోలతో జల్లెడ పడుతున్న వైనం

ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 275మంది మరణించారు. వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్&zw

Read More

ఒడిశా రైలు ప్రమాదం: గాయపడ్డ వారిని తీసుకెళ్తుండగా మళ్లీ ప్రమాదం

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. పికప్‌ వాహానాన్ని ఢీకొట్టిం

Read More