banned
తెలంగాణలో సిగరెట్లు, పొగాకు యాడ్స్ నిషేధం..
సిగరెట్, పొగాకు సంబంధిత ఉత్పత్తులు, వినియోగానికి సంబంధించి యాడ్స్.. అంటే ప్రకటనలను తెలంగాణ రాష్ట్రంలో నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ మేరక
Read Moreటపాకాయల ప్రియులకు బిగ్ షాక్.. నిషేధిత క్రాకర్స్ పేల్చొద్దు..
దీపావళి వేళ టపాకాయలు పేల్చే వారికి బిగ్ షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. బాణసంచాలో బేరియం, నిషేధిత రసాయనాల వాడకానికి వ్యతిరేకంగా గతంలో ఇచ్చిన ఆదేశాలు దేశమ
Read Moreఅమర్నాథ్ యాత్రకు వెళ్తున్నారా?.. ఈ ఫుడ్స్ ను తీసుకెళ్తే బుక్ అయినట్టే
ఈ ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్రకు వెళ్తున్నారా? తీర్థయాత్రలో మీరు శీతల పానీయాలు, కరకరలాడే స్నాక్స్, డీప్ ఫ్రైడ్, ఫాస్ట్ ఫుడ్ ఐట
Read Moreలిక్కర్ పై బ్యాన్ విధించాలి : జాతీయ బీసీ మహిళా సంఘం
మహిళలు పారిశ్రామికంగా ఎదిగేందుకు చాన్స్ ఇవ్వాలి జాతీయ బీసీ మహిళా సంఘం డిమాండ్ బీసీ మహి
Read Moreనలుగురు నిషేధిత పీఎఫ్ఐ సభ్యుల ఆచూకీపై రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ
బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టార్ హత్య కేసులో నిషేధిత నలుగురు పీఎఫ్ఐ సభ్యుల గురించి సమాచారం అందించిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్
Read Moreపీఎఫ్ఐపై ఐదేండ్ల బ్యాన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలతో సంచలనంగా మారిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), దానికి అనుబంధంగా ఉన్న 8 సంస్థలపై కేంద్రం నిషేధం విధిం
Read Moreనూకలపై ఎగుమతిపై కేంద్రం కీలక నిర్ణయం
నూకల ఎగుమతిపై కేంద్ర నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఎగుమతి పాలసీ సవరించిన కారణంగా నూకల ఎగుమతిపై నిషేధం విధి
Read Moreతిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవానం నుంచి తిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం విధించింది. దుకాణదారులు, హోటళ్ల
Read More22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం బ్యాన్
న్యూఢిల్లీ: ఇప్పటికే చైనా యాప్స్పై నిషేధాస్త్రాన్ని సంధించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు యూట్యూబ్ ఛానెళ్లపై కొరడా ఝళిపించింది. 2021 ఐటీ రూల్స్ ను
Read Moreనేటి నుంచి గుట్టపైకి ఫ్రీ బస్సులు
యాదాద్రి ఆలయానికి తిరుమల తరహాలో భద్రత కల్పించడానికి ఆలయ ఆఫీసర్లు పకడ్బందీగా ప్లాన్లు వేస్తున్నారు. ఇందులో భాగంగా గుట్టపైకి అన్ని రకాల ప్రైవేటు వాహనాల
Read Moreదీపావళి క్రాకర్స్పై ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా గత రెండేళ్ల నుంచి కాలుష్య తీవ్రత వేగంగా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యలో వా
Read More20 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్
న్యూఢిల్లీ: మే 15 నుంచి జూన్ 15 మధ్య మన దేశంలో 20 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్ చేసినట్లు వాట్సాప్ చెప్పింది. గురువారం రిలీజ్ చేసిన మంత్లీ కంప్లయన్స్
Read More24 దేశాల విమానాలను బ్యాన్ చేసిన ఒమన్
మస్కట్: కరోనా కేసులు పెరుగుతున్నందున ఇండియా సహా మొత్తం 24 దేశాల విమాన సర్వీసులపై గల్ఫ్దేశం ఒమన్ నిషేధం విధించింది. తదుపరి ప్రకటన వెలువడేంత వరకు బ్యా
Read More