case
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : ఆ నలుగురి విచారణ నేడే
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కంటిన్యూ అవుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ ఎన్డీఏ కన్వీనర్
Read Moreమనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు బెయిల్
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో ఊరట లభించింది. కోర్టు అనుమతి
Read Moreకాంట్రాక్టు లెక్చరర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్
సీఎంవో నుంచి ఆదేశాలు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాంట్రాక్టు లెక్చరర్లను త్వరలో రెగ్యులరైజ్చేయనున్నారు. ఈ మేరకు సీఎంవో నుంచి ఉన్నతాధికారు
Read Moreమొయినాబాద్ ఫాం హౌస్ కేసు : ‘సిట్’ దర్యాప్తు వేగవంతం.. 7 బృందాల సోదాలు
మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోదాలు కొనసాగుతున్నాయి. సిట్ అధికారులు 7 బృందాలుగా విడిపోయి
Read Moreమొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు: సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. ఇది హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో పన
Read Moreఫాంహౌస్ ఇష్యూ.. రామచంద్రభారతిపై మరో కేసు
హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతిపై మరో కేసు నమోదు అయింది. ఈయన వద్ద నకిలీ ఆధార్కార్డు, పాన్కార్డు, డ్రైవ
Read Moreలిక్కర్ స్కాం కేసు : విచారణ ఈ నెల 14కు వాయిదా
దినేష్ అరోరాను కోర్టులో హాజరుపర్చిన సీబీఐ అధికారులు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన నిందితుడు దినేష్ అరోరా న్యూఢిల్లీ: లిక్కర్ స
Read Moreహైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన రెండు పబ్బులపై కేసు నమోదు
హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన రెండు పబ్బులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ లోని అమ్నీషియాతో పాటు ఇన్సోమ్నియా పబ్బుపై పోలీసులు చర్యలు తీసుకు
Read Moreరిట్స్ను ఆజ్ఞలు లేదా ఆదేశాలు అంటారు
రిట్లు జారీ చేసే విధానాన్ని బ్రిటన్ నుంచి గ్రహించారు. వీటిని బ్రిటన్ లో విశిష్ట ఆదేశాలు అంటారు. రిట్స్ను ఆజ్ఞలు లేదా ఆదేశాలు అంటారు. బ్రిటన్లో సాధార
Read Moreరుణాల ఎగవేత కేసు నుంచి తప్పుకున్న మాల్యా అడ్వకేట్
విజయ్ మాల్యా కేసు నుంచి విముక్తి కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన మాల్యా ఎక్కడున్నాడో తెలియడ
Read Moreఫాంహౌజ్ కేసు : నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
మొయినాబాద్ ఫాంహౌజ్ లో చోటుచేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హైడ్రామా కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజుల (నవంబరు 11 వరకు) జ్యుడ
Read Moreకస్టడీలోకి డీఏవీ స్కూల్ నిందితులు
హైదరాబాద్: బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ ఘటన కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న డ్రైవర్ రజి
Read Moreప్రొఫెసర్ సాయిబాబా విడుదలపై సుప్రీం కోర్టు స్టే
కేసు తదుపరి విచారణ డిసెంబర్ 8కి వాయిదా న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్  
Read More