Chevella

బీజేపీ వస్తే దేశానికే ప్రమాదం: రంజిత్​రెడ్డి

వికారాబాద్, వెలుగు: మతం, ఆలయాల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని చేవెళ్ల కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్​రెడ్డి విమర్శించారు. లోక్​సభ ఎన్నికలు ద

Read More

చేవెళ్లలో రియల్టర్ ​దారుణ హత్య

     ఆర్థిక లావాదేవీలతో నరికి చంపిన బావమరిది చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఓ రియల్టర్​దారుణ హత్యకు గురయ్యాడు. సొ

Read More

బావను ఫాంహౌస్ లో నరికి చంపిన బామ్మర్ధి

దారుణం.. అత్యంత దారుణం.. బావను కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు బామ్మర్ధి..  ఈ ఘటన హైదరాబాద్ సిటీ శివార్లలోని చేవెళ్ల మండలం ఊరెళ్ల గ్రామ శివార్లల

Read More

గాలి మాటలు చెప్తే ప్రజలు నమ్మరు: రంజిత్ రెడ్డి

శంషాబాద్, వెలుగు: తన ఎదుగుదలను చూసి ఓర్వలేక, ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని చేవెళ్ల కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చెప్పారు.

Read More

మళ్లీ మోదీనే ప్రధాని అయితరు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

వికారాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 పైగా ఎంపీలను గెలుస్తుందని, మళ్లీ ప్రధానిగా మోదీనే అయితరని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వే

Read More

కేసీఆర్​కు గిఫ్ట్ ఇద్దాం: మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి

చేవెళ్ల, వెలుగు :  చేవెళ్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇద్దామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. చేవె

Read More

బీజేపీ చెప్పేదొకటి.. చేసేదొకటి : మాజీ మంత్రి రవీంద్రనాయక్

బషీర్ బాగ్, వెలుగు: దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు చెప్పేదొకటి.. చేసేదొకటని మాజీ ఎంపీ రవీంద్రనాయక

Read More

చేవెళ్లలో రంజిత్ రెడ్డి గెలుపు ఖాయం :వేం నరేందర్

తాండూరు, వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు ఖాయమని రాష్ట్ర ప్రభుత్వ సలహదారులు, చేవెళ్ల ఇన్ చార్జ్ వేం నరేందర్ రెడ్డి ధీమా వ్

Read More

బీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసి పోతం ఆ పార్టీని నేలకేసి గుద్దాలి : కేసీఆర్

  .. అట్లయితేనే మనకు తెలివితేటలు ఉన్నట్టు ప్రజలు ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్‌ను గెలిపించిన్రు బలమైన ప్రతిపక్షం ఉంటేనే పనులైతయ్​ క

Read More

ఓడిపోతాననే భయంతో కాంగ్రెస్ లో చేరిండు

శంషాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కార్ లో అక్రమాలు చేశాడని ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు విమర్శించి, ఆపై పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడం విడ్డ

Read More

కాంగ్రెస్ వాగ్దానాలను ప్రజలు నమ్మట్లేదు : కొండా విశ్వేశ్వర్ రెడ్ది

వికారాబాద్, వెలుగు:  దేశ ప్రజలు కాంగ్రెస్ వాగ్దానాలను నమ్మడం లేదని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద

Read More

చేవెళ్లలోని అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అందిస్తా : జి.రంజిత్​రెడ్డి

కేంద్రంలో కాంగ్రెస్​ వస్తేనే పేదలకు న్యాయం  తుక్కుగూడ జనజాతర సభలో ఎంపీ రంజిత్​రెడ్డి హైదరాబాద్, వెలుగు: చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఆరు

Read More

కాంగ్రెస్ లో చేరిన ఘనాపూర్ మాజీ సర్పంచ్​లు

చేవెళ్ల, వెలుగు :  కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లా చేవ

Read More