Chevella
బీజేపీ వస్తే దేశానికే ప్రమాదం: రంజిత్రెడ్డి
వికారాబాద్, వెలుగు: మతం, ఆలయాల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని చేవెళ్ల కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి విమర్శించారు. లోక్సభ ఎన్నికలు ద
Read Moreచేవెళ్లలో రియల్టర్ దారుణ హత్య
ఆర్థిక లావాదేవీలతో నరికి చంపిన బావమరిది చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఓ రియల్టర్దారుణ హత్యకు గురయ్యాడు. సొ
Read Moreబావను ఫాంహౌస్ లో నరికి చంపిన బామ్మర్ధి
దారుణం.. అత్యంత దారుణం.. బావను కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు బామ్మర్ధి.. ఈ ఘటన హైదరాబాద్ సిటీ శివార్లలోని చేవెళ్ల మండలం ఊరెళ్ల గ్రామ శివార్లల
Read Moreగాలి మాటలు చెప్తే ప్రజలు నమ్మరు: రంజిత్ రెడ్డి
శంషాబాద్, వెలుగు: తన ఎదుగుదలను చూసి ఓర్వలేక, ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని చేవెళ్ల కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చెప్పారు.
Read Moreమళ్లీ మోదీనే ప్రధాని అయితరు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
వికారాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 పైగా ఎంపీలను గెలుస్తుందని, మళ్లీ ప్రధానిగా మోదీనే అయితరని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వే
Read Moreకేసీఆర్కు గిఫ్ట్ ఇద్దాం: మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి
చేవెళ్ల, వెలుగు : చేవెళ్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇద్దామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. చేవె
Read Moreబీజేపీ చెప్పేదొకటి.. చేసేదొకటి : మాజీ మంత్రి రవీంద్రనాయక్
బషీర్ బాగ్, వెలుగు: దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు చెప్పేదొకటి.. చేసేదొకటని మాజీ ఎంపీ రవీంద్రనాయక
Read Moreచేవెళ్లలో రంజిత్ రెడ్డి గెలుపు ఖాయం :వేం నరేందర్
తాండూరు, వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు ఖాయమని రాష్ట్ర ప్రభుత్వ సలహదారులు, చేవెళ్ల ఇన్ చార్జ్ వేం నరేందర్ రెడ్డి ధీమా వ్
Read Moreబీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసి పోతం ఆ పార్టీని నేలకేసి గుద్దాలి : కేసీఆర్
.. అట్లయితేనే మనకు తెలివితేటలు ఉన్నట్టు ప్రజలు ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్ను గెలిపించిన్రు బలమైన ప్రతిపక్షం ఉంటేనే పనులైతయ్ క
Read Moreఓడిపోతాననే భయంతో కాంగ్రెస్ లో చేరిండు
శంషాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కార్ లో అక్రమాలు చేశాడని ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు విమర్శించి, ఆపై పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడం విడ్డ
Read Moreకాంగ్రెస్ వాగ్దానాలను ప్రజలు నమ్మట్లేదు : కొండా విశ్వేశ్వర్ రెడ్ది
వికారాబాద్, వెలుగు: దేశ ప్రజలు కాంగ్రెస్ వాగ్దానాలను నమ్మడం లేదని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద
Read Moreచేవెళ్లలోని అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అందిస్తా : జి.రంజిత్రెడ్డి
కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే పేదలకు న్యాయం తుక్కుగూడ జనజాతర సభలో ఎంపీ రంజిత్రెడ్డి హైదరాబాద్, వెలుగు: చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఆరు
Read Moreకాంగ్రెస్ లో చేరిన ఘనాపూర్ మాజీ సర్పంచ్లు
చేవెళ్ల, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లా చేవ
Read More