Darshan
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 15 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 2024 ఏప్రిల్ 1 సోమవారం రోజున 21 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
Read MoreKaatera OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న కాటేరా..ఐదు రోజుల్లోనే హైయెస్ట్ స్ట్రీమింగ్ మినిట్స్
కన్నడ హీరో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ (Darshan) నటించిన లేటెస్ట్ మూవీ కాటేరా (Kaatera). ఈ మూవీ గతేడాది డిసెంబర్ 29న థియేటర్లలో రిలీజ్ అయింది. కన్నడ భాషల
Read Moreతిరుమల సమాచారం.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న ఆదివారం కావడడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 21 కంపార్టుమెంట్లలో భక్తుల
Read Moreరెండోరోజూ అదే రద్దీ.. 3 లక్షలకు పైగా భక్తులకు స్వామి దర్శనం
అయోధ్య/లక్నో: అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలొస్తు న్నారు. తొలిరోజు 5 లక్షల మంది రాముడి దర్శనం చేసుకోగా, బుధవారం రెండోరోజు 3 లక్ష
Read Moreకిక్కిరిసిన అయోధ్యాపురి ... ఒక్కరోజే 5 లక్షల మంది దర్శనం
అయోధ్య : టెంపుల్ టౌన్ అయోధ్య జనసంద్రమైంది. రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన వేడుక తర్వాత తొలిసారి సాధారణ ప్రజలు దర్శ
Read Moreజగిత్యాల జిల్లాలో.. భక్తులతో కొండగట్టు కిటకిట
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 30వేల మంది భక్తులు తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. వరుస సెలవులు ర
Read Moreఅయ్యప్ప టెంపుల్ను దర్శించుకున్న కాంగ్రెస్ లీడర్ కట్కు ధనుంజయ్
గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని పట్టణానికి చెందిన కాంగ్రెస్ లీడర్&
Read Moreవైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా వామనావతారంలో రాముడు
భద్రాచలం, వెలుగు : వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం భద్రాద్రి రామయ్య వామనావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తొలుత గర్భగుడిలో సీతారామ
Read Moreకుష్మాండాలంకారంలో భక్తులకు దర్శనం
వేములవాడ, వెలుగు: శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడ రాజన్న దేవస్థానంలో నాలుగో రోజు అమ్మవారు కుష్మాండాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు
Read Moreనెమలి వాహనంపై ఉత్సవమూర్తుల ఊరేగింపు
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయంలో రెండో రోజు శ్రీరాజ రాజేశ్వరీ దేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ స్థానాచార్యులు
Read Moreతిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. క్యూ భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. టోకెన్లు లేని భక్తులు 5 గంటల్లోనే శ్రీవారి దర్శన
Read Moreనోట్ల వర్షం : ఈ గణేష్ మండపంలో రోజుకు 50 లక్షల విరాళం
గణపతి నవరాత్రిళ్లు దేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ప్రతి గల్లీలో ఆదిదేవునికి భక్తులు పూజలు చేసి మొక్కులను విరాళాల రూపంలో
Read Moreగుడిలో రంకెలేస్తూ.. కొట్టుకున్న భక్తులు,, సిబ్బంది
నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో భక్తులు,ఆలయ సిబ్బంది మద్య ఘర్షణ జరిగింది.మాట మాట పెరిడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
Read More