Death Toll

సిక్కిం విపత్తుపై ఇస్రో ఉపగ్రహ చిత్రాలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కేంద్రాలలో ఒకటైన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హిమాలయ రాష్ట్రంలోని ఆకస్మిక వరదల కారణంగా సిక్కింలోని సౌత్ లొనాక్

Read More

లిబియాలో వరదలు.. 2 వేల మంది కొట్టుకుపోయారు.. ఓ నగరం మునిగింది

లిబియా దేశం ఇప్పుడు అల్లకల్లోలం.. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు ఓ సిటీనే మునిగిపోయింది. అక్షరాల రెండు వేల మంది కొట్టుకుపోయారు.. వాళ్లందరూ చనిపోయినట్లు

Read More

మౌయ్ కార్చిచ్చు ఈ శతాబ్దంలో అత్యంత ఘోరమైనది..89కి చేరిన మృతుల సంఖ్య

మౌయ్ లో చెలరేగిన కార్చిచ్చుకు బలైన వారి సంఖ్య 89కి చేరింది. ఈ శతాబ్దంలో ఇదే అత్యంత ఘోర కార్చిచ్చుగా అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అ

Read More

మాదాపూర్ కలుషిత నీటి ఘటనలో పెరుగుతున్న బాధితులు

మాదాపూర్ గుట్టల బేగంపేట్  కలుషిత నీటి  ఘటనలో అనారోగ్యానికి గురైన వారి  సంఖ్య పెరుగుతోంది.  కొండాపూర్  ఏరియా హాస్పిటల్ లో బాధి

Read More

చిత్తూరు ప్రమాద ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య

చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. శనివారం రాత్రి భాకరాపేట కనుమలో మలుపు వద్ద బస్సు బోల్తా పడిన

Read More

ఎయిర్ బోర్న్ రెజిమెంట్ మొత్తాన్ని మట్టుపెట్టాం: ఉక్రెయిన్

పాతిక రోజులుగా రష్యా దాడులు చేస్తున్నా ఉక్రెయిన్ దళాలు తగ్గేదేలే అంటూ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ప్రపంచ దేశాలు అందిస్తున్న సాయంతో ఉక్రెయిన్ దళాలు రష

Read More

ఉక్రెయిన్లో మానవత్వం మరచి దాడులు

కీవ్: ఉక్రెయిన్ దేశంపై భీకర దాడులు ప్రారంభించిన రష్యా ఇవాళ 19వ రోజు నాటికి మృతుల సంఖ్య 2500కు చేరిందని  ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబేలా

Read More

27కు చేరిన మహారాష్ట్ర ఎన్‍కౌంటర్​ మృతుల సంఖ్య

భద్రాచలం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ధనిరా తాలూకా గ్యారాపట్టి అటవీ ప్రాంతంలో గత శనివారం జరిగిన ఎన్‍కౌంటర్​లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 27కు

Read More

67కు చేరుకున్న ఉత్తరాఖంఢ్ మృతుల సంఖ్య

మరో రెండు డెడ్​బాడీల వెలికితీత గోపేశ్వర్(ఉత్తరాఖంఢ్): ఉత్తరాఖంఢ్​లో మంచుకొండ విరిగి పడి వరదలు వచ్చిన ఘటనలో మృతుల సంఖ్య 67కు చేరుకుంది. చమోలి జిల్లాల

Read More

కాలువలో పడ్డ బస్సు.. 45కి చేరిన మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి కాలువ‌లో పడిపోయిన ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య 45 కి చేరింది. ఈ ఘటనలో గల

Read More

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు

హైదరాబాద్: సిటీ శివార్లలో చేవెళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. మృతి చెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించ

Read More

కరోనా టెస్టుల సంఖ్యలో కేంద్రానికి ఓ లెక్క.. రాష్ట్రంలో మరో లెక్క

ఆగస్టులో 8,79,479 టెస్టులుచేసినట్టు కేంద్రానికి డేటా రాష్ట్ర బులెటిన్ లో 9,65,253 టెస్టులు చేసినట్టు ప్రకటన హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసు

Read More