disputes

టీఎంసీ నాయకుడిని కాల్చి చంపిన దుండగులు

పశ్చిమ బెంగాల్​లో టీఎంసీ నేత దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ పరగణాస్ జిల్లాకి చెందిన జియారుల్​మొల్లా తృణమూల్​ కాంగ్రె

Read More

రాష్ట్రంలో జరిగే ప్రతి మూడు హత్యల్లో ఒకటి ల్యాండ్​ కోసమే

ఈ నెల 9న జనగామ మండలం మరిగడిలో భూమి కోసం ఓ వ్యక్తి తన తల్లిని నరికి చంపాడు. గ్రామానికి చెందిన రమణమ్మకు10 ఎకరాల భూమి ఉంది. గతంలో నాలుగు ఎకరాలు కూతురిక

Read More

కాంగ్రెస్ పంచాయితీ.. రంగంలోకి దిగ్విజయ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్ పంచాయితీపై హైకమాండ్ ఊహించని నిర్ణయం తీసుకుంది. పాత, కొత్త నేతల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు రాజ్యసభ సభ్యుడు ది

Read More

ఆస్తులు, అప్పుల విభజనపై విచారణ జనవరి రెండోవారానికి వాయిదా

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ఏపీ స

Read More

70 లెటర్లు రాసినా చర్యలు తీసుకోలె

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కృష్ణా నీటి వివాదాలపై ఇప్పటి వరకు 70 లెటర్లు రాశామని, వాటిపై కనీస స్పందన రాలేదని కే

Read More

గుజరాత్ లో రెండు రోజుల పాటు న్యాయ శాఖ మంత్రుల సదస్సు

న్యూఢిల్లీ: ఇవాళ ప్రారంభం కానున్న న్యాయ శాఖ మంత్రుల సదస్సులో పీఎం మోడీ ప్రసంగించనున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో మోడీ వీడియో కాన్ఫరెన్స

Read More

రేపు మరోసారి కాంగ్రెస్ సీనియర్ల భేటీ

రేవంత్ -సీనియర్ల మధ్య గ్యాప్ తొలగించడానికి డిన్నర్ ప్లాన్ పార్టీలో చేరికలపై కాంగ్రెస్ నేతల మధ్య డిస్కషన్ డిన్నర్ ఏర్పాటు చేసిన పీసీసీ వర్కింగ్

Read More

ఢిల్లీలో వైన్ షాపులు ఓపెన్

హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో వైన్ షాపులను బంద్ అయ్యాయి.ముందస్తు చర్యగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నాయి.

Read More

తెలుగు రాష్ట్రాల వివాదాలపై 12న సమావేశం

సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించి రెండు

Read More

ధరణి బాధలు తీరేదెన్నడు?

‘ధరణి’ పోర్టల్​ను అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 94 శాతం రైతుల సమస్యలను పరిష్కరించినట్లు ప్రకటించింది. కానీ వాస్తవం మాత్రం వేర

Read More

టీఆర్​ఎస్​లో గ్రూపుల లొల్లి

జెండా పండుగనాడు పలు జిల్లాల్లో బయటపడిన విభేదాలు . నల్గొండ, వెలుగు: ఒక దిక్కు పార్టీని బలోపేతం చేసేందుకు జెండా పండుగ చేస్తుంటే.. మరో దిక్

Read More

పోలీసుల మెరుపు వేగం.. 3 గంటల్లో కిడ్నాపర్ల అరెస్టు

కేవలం 3 గంటల్లో కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు  నలుగురు కిడ్నాపర్ల అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు హైదరాబాద్: తన భర్తను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున

Read More

ప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా కడ్తోంది..కృష్ణా బోర్డుకు ఏపీ సర్కారు ఫిర్యాదు

ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవోలతోనే ఫిర్యాదు హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పర్మిషన్లు లేకుండా అక్రమ ప్రాజెక్టులు కడుతోందని కృష్ణా బోర్డుకు

Read More