encounter

ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సెక్యూరిటీ ఫోర్సెస్

న్యూఢిల్లీ: ముగ్గురు టెర్రరిస్టులను సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుపెట్టిన ఘటన జమ్మూ కాశ్మీర్‌‌లోని షోపియాన్‌ జిల్లాలో బుధవారం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి

Read More

పుల్వామా కారు దాడి ప్లాన్‌ చేసిన టెర్రరిస్ట్‌ హతం

ఎన్‌కౌంటర్‌‌ చేసిన సెక్యూరిటీ సిబ్బంది  మరో ఇద్దరు జైషే టెర్రరిస్టులు కూడా కాశ్మీర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌ పుల్వామా జిల్లాలోని కంగన్‌ ఏరియాలో బుధవారం జర

Read More

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌‌

నక్సలైట్‌ హతం రాయ్‌పూర్‌‌: చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పురాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్‌ చనిపోయాడు. దంతేవాడ జిల్లాలోని హుర్రేపాల్‌, బిచాపల్‌

Read More

కాశ్మీర్‌‌లోకి చొరబడేందుకు యత్నించిన టెర్రరిస్ట్‌ హతం

జాయింట్‌ ఆపరేషన్‌లో మట్టుబెట్టిన ఆర్మీ శ్రీనగర్‌‌: పాకిస్తాన్‌ నుంచి మన దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఒక టెర్రరిస్టును సెక్యూరిటీ సిబ్బంది

Read More

జార్ఖంఢ్​లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు నక్సల్స్ మృతి

మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సీఆర్పీఎఫ్​ రాంచీ: సెక్యూరిటీ ఫోర్సెస్ తో గురువారం జార్ఖండ్‌లో జరిగిన ఎన్​కౌంటర్ లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందగా,

Read More

ఇద్దరు హిజ్బుల్ టెర్రరిస్టులను చంపిన సెక్యూరిటీ ఫోర్స్

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ లో ఇద్దరు హిజ్బుల్ టెర్రరిస్టులను సెక్యూరిటీ ఫోర్స్ ఎన్ కౌంటర్ లో కాల్చిచంపాయి. శ్రీనగర్ లోని నవకాడల్ ఏరియాలో అర్థరాత్రి నుంచ

Read More

ఎదురుకాల్పుల్లో జవాను మృతి

దొడ/జమ్మూ: జమ్మూకాశ్మీర్ లో జరిగిన టెర్రరిస్టుల దాడిలో ఆర్మీ జవాను మృతిచెందారు. ఆదివారం ఉదయం దొడ జిల్లాలోని ఒక గ్రామంలో టెర్రరిస్టులతో కొనసాగుతున్న కా

Read More

ఎదురుకాల్పుల్లో ఎస్సై మృతి

నలుగురు మావోయిస్టులు హతం ఛత్తీస్‌గఢ్‌లో ఘటన మృతుల్లో ఇద్మదరు హిళా మావోయిస్టులు రాయ్‌పూర్‌‌: ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌‌ జిల్లా మన్‌పూర్‌‌ పోలీస్‌స్టేష

Read More

నైకూ ఎన్‌కౌంటర్‌‌: కాశ్మీర్‌‌లో ఆంక్షలు

పాస్‌లు ఉన్నవారికే అనుమతి శ్రీనగర్‌‌: మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టు.. హిజ్బుల్‌ చీఫ్‌ నైకూ ఎన్‌కౌంటర్‌‌ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌‌లో ఎలాంటి అల్లర్లు జ

Read More

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రియాజ్ నైకూ హతం

మూడు రోజుల క్రితం జవాన్ల హత్యకు ప్రతీకారం శ్రీనగర్ : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, హిజ్బుల్ కమాండర్ రియాజ్ నైకూ ను సైనిక బలగాలు ఎన్ కౌంటర్ లో హతమార్చా

Read More

రాత్రి మొదలై ఇంకా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌.. ఒక ఉగ్రవాది హతం

జమ్మూ కశ్మీర్ లోని అవంతిపోరాలో మంగళవారం రాత్రి మొదలైన ఎన్‌కౌంటర్‌ ఇంకా సాగుతూనే ఉంది. అవంతిపోరాలోని షర్షాలి ఖ్రూ ప్రాంతంలో నిన్న రాత్రి ఎన్‌కౌంటర్‌ మొ

Read More

జవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదు

హంద్వారా అమరవీరులకు రాజ్ నాథ్ నివాళి న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ లోని హంద్వారా లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు జవాన్లు మృతి చెందటంపై ఢిపెన్స్ మినిస్టర

Read More

ఎన్​కౌంటర్​లో కల్నల్ సహా ఐదుగురు జవాన్లు మృతి

ఇద్దరు టెర్రరిస్టులు హతం శ్రీనగర్: ఇండియన్ ఆర్మీ టార్గెట్​గా పాకిస్థాన్ టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఆదివారం ఉదయం ఉత్తర కాశ్మీర్​లోని కుప్వారా జిల్లా

Read More