forest

దండకారణ్యంలో తుపాకుల మోత.. మరో మావోయిస్టు మృతి..

ఛత్తీస్ గఢ్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది.  బీజాపూర్ జిల్లా కేశకతుల్ అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల

Read More

అయ్యోపాపం : బావిలో పడిన ఏనుగు.. బయటకు రాలేక అరుపులు

కేరళలోని ఎర్నాకులంలోని కొత్తమంగళం అటవీ ప్రాంతంలో ఒక ఏనుగు బావిలో చిక్కుకొని నరకం చూసింది. 12గంటల పాటు బావిలో ఉన్న ఏనుగు బయటకు రాలేక అరుపులు పెట్టింది.

Read More

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చ

Read More

మల్లూరులో గుప్త నిధుల తవ్వకం కలకలం పోలీసుల అదుపులో ముఠా!

మంగపేట, వెలుగు :  మల్లూరులోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం సమీపంలో ని  పోడు భూమిలో గుప్త నిధుల తవ్వకాలు చేస్తున్న ముఠాను గురువారం స్థాన

Read More

అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నాం : మంత్రి సురేఖ

అడవులను సంరక్షించుకునే దిశగా అడుగులు వేయాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. అడవులు తగ్గి పర్యావణంలో సమతుల్యత లోపించి విపత్తుల బారిన పడుతున్నామని చెప్పారు

Read More

 వెలుగు సక్సెస్ ..  అడవుల రకాలు

ఏదైనా భౌగోళిక ప్రాంతంలో సహజసిద్ధంగా పెరిగే వృక్షాలు అధికంగా ఉంటే ఆ ప్రాంతాన్ని అడవి అని పిలుస్తారు. అడవిలో తుప్పలు, పొదలు కూడా కొంత వరకు ఉండవచ్చు. దేశ

Read More

వనం వీడి జనంలోకి సమ్మక్క..కాసేపట్లో గద్దెలపైకి

మేడారం మహాజాతరలో మరికొన్ని గంటల్లో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి అడవి నుంచి జనంలోకి రానుంది. ఆద

Read More

కుక్కల దాడిలో జింక మృతి

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో నూతనంగా ఏకో ఫారెస్ట్ జోన్ ఏర్పాటు చేశారు. సమ్మక్క సారక్క గుడి దగ్గర జింకలు బయటకు వస్తున్నాయి.

Read More

మేడారం జాతర:  21న గద్దెలపైకి పడిగిద్దరాజు..గోవిందరాజు

మాఘ శుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే ఘడియలు ఆసన్నమవుతున్నాయి. ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపే దారి తీస్తున్నాయి.

Read More

అంపశయ్యపై చెంచులు..పదేండ్ల క్రితం 12వేల జనాభా.. ప్రస్తుతం 9వేలకు!

    ఉపాధి లేక, అర్ధాకలితో బతుకీడుస్తున్నరు     పోషకాహారం లేక ప్రాణాలిడుస్తున్నరు     ఇలాగే ఉంటే చె

Read More

జయశంకర్ ​పరిశోధన కేంద్రం వద్ద పులి అడుగులు

వర్ని, వెలుగు: రుద్రూర్‌‌ మండలంలోని అక్బర్‌‌నగర్‌‌ శివారులో ఉన్న ప్రొఫెసర్‌‌ జయశంకర్‌‌ వ్యవసాయ పరి

Read More

ఆదివాసీలను అడవి దాటనివ్వట్లే.. న్యాయ్ యాత్రలో బీజేపీపై రాహుల్​ ఫైర్

మజులీ: గిరిజనులను అడవులకే పరిమితం చేయాలని బీజేపీ కోరుకుంటున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిచారు. వారికి విద్యా ఇతర అవకాశాలను దూరం చేస్తున్నద

Read More