Gorakhpur
సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థికి గుండెపోటు .. ఆసుపత్రిలో జాయిన్
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుండి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి కాజల్ నిషాద్ ఆదివారం (ఏప్రిల్ 7) అకస్మాత్త
Read Moreభర్త, ప్రియుడు ఇద్దరూ కావాలి.. కరెంట్ పోల్ ఎక్కి మహిళ నిరసన
ఆమెకు పెళ్లైంది. రత్నాలాంటి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె మరోకరితో ప్రేమలో పడింది. చివరికి ఈ విషయం బయటికి తేలియడంతో తనకు ఇద్దరూ కావాలని
Read Moreఅద్భుతం : 21 కేజీల గుమ్మడికాయ పండించిన రైతు
గుమ్మడికాయ...దీనినే కాశీఫాల్ అని కూడా అంటారు. ఇది ఒక కూరగాయ. దీనిని పండు, కూరగాయలుగా కూడా ఉపయోగిస్తారు. ఇది అద్భుతమైన రుచిని కలిగి ఉండటం వల్ల భా
Read Moreతెలంగాణ నుంచి .. అయోధ్యకు దారి ఇదే
శంషాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి. కానీ, అవి ఎక్కువ సంఖ్యలో లేవు. గోరఖ్ పూర్, లక్నో ఎయిర్పోర్ట్కు వెళ్తారు. అక్కడి నుంచి దాద
Read Moreరైల్వే అధికారి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. సీబీఐ దాడుల్లో దొరికేశాడు
అతనో రైల్వే ఉన్నతాధికారి.. జీతం బాగానే ఉన్నా.. సంపాదనపై మోజు చావలేదు.. ఉన్నతాధికారిగా కాంట్రాక్టర్ల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నాడు.. అధికారి ఆగడాల
Read Moreపొలంలో పడ్డ యుద్ద విమానం ఇంధన ట్యాంక్.. సాంకేతిక లోపమే కారణం
భారత వైమానిక దళం (IAF) జాగ్వార్ జెట్కు చెందిన అడిషినల్ ఫ్యూయల్ ట్యాంక్ శిక్షణా విమానంలో 'సాంకేతిక లోపం' కారణం తలెత్తింది. ఈ క్రమంలో జూలై
Read Moreవందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. పగిలిన అద్దాలు
దేశంలో వందేభారత్ రైళ్లపై ఆకతాయిల రాళ్ల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి వందే భారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరిగింది. ఉత్తరప్ర
Read Moreగీతా ప్రెస్కు గాంధీ బహుమతి ఇవ్వడంపై .. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం..
ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్కు చెందిన పబ్లిషర్ గీతా ప్రెస్కి 2021 ఏడాదికి గాను గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేయడం కాంగ్రెస్, బీజేపీ
Read Moreనిలిచిన గోరఖ్పూర్-మహబూబ్నగర్ స్పెషల్ రైలు
మందమర్రి-బెల్లంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య (ఓవర్హెడ్ ఎలక్ర్టిక్ వైర్)ఓహెచ్ఈ తెగిపోవడంతో మూడు గంటల పాటు పలు ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్
Read Moreఫోన్ ఉన్న అందరికీ అలర్ట్ : ఇయర్ బడ్స్ పెట్టుకోవటంతో చెవుడు వచ్చింది
'చేతిలో మొబైల్.. చెవుల్లో ఇయర్ బడ్స్..' ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనడుతున్నాయి. ముఖ్యంగా యువత, రోజంతా వీటిని చెవిలో పెట్టుకుని మ్యూ
Read Moreపండక్కి వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన యూపీ కూలీలు
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం హైదరాబాద్ నుంచి యూపీకి వెళ్తున్న ప్రైవేట్ బస్సు రెవా: మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. దీపావళి పండుగ కోసమని ఊరెళ్తున
Read Moreమధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన బస్సు లారీని ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది అక్కడికక్కడే మ
Read Moreవిద్యావ్యవస్థకు అధిక ప్రాధాన్యం
ఉత్తరప్రదేశ్ లో విద్యావ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. యూపీలోని అజంగఢ్ లో అమిత్ షా ఏడో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొన
Read More