Govt School
ఇద్దరు స్టూడెంట్లకు ఇద్దరు టీచర్లు
అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నెమలిపేట ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు స్టూడెంట్లు చదువుకొంటుండగా, వారి కోసం ఇద్దరు టీచ
Read Moreమధ్యాహ్న భోజనం తిన్న..విద్యార్థులకు అస్వస్థత
నిజామాబాద్ రూరల్, వెలుగు : నిజామాబాద్జిల్లా మోపాల్మండలం బోర్గాం(పి) గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద
Read Moreఇండ్ల నుంచే లంచ్ బాక్స్లు...సర్కార్ బడుల్లో మధ్యాహ్న భోజనం బంద్ పెడ్తున్నరు
బకాయిలపై సమ్మె బాటలో కార్మికులు కొత్తగూడెం జిల్లాలో వందకు పైగా బడుల్లో మిడ్ డే మీల్స్ నిలిపివేత భద్రాద్రికొత్తగూడెం, వె
Read Moreసర్కార్ స్కూల్ గేటుకు 'ఐ లవ్ మనీశ్ సిసోడియా’ అంటూ బ్యానర్
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వ్యవహారంపై రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఢిల్లీలోని శాస్త్రిపార్క్ ప్రాంత
Read Moreటెన్త్ స్టూడెంట్లకు సాయంత్రం స్నాక్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ స్కూళ్లలోని టెన్త్ స్టూడెంట్లకు ప్రతిరోజూ సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 1
Read Moreకాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తది : జీవన్ రెడ్డి
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 6 నుండి హాథ్ సే హాథ్ జోడో ప్రారంభమవుతుందన
Read Moreథమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన స్టూడెంట్స్
ములుగు జిల్లా వడ్డెరగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో పురుగుల మందు కలకలం రేపింది. ముగ్గురు స్టూడెంట్స్ థమ్సప్ అనుకొని పురుగులు మందు తాగారు. లంచ్ సమయంలో అక్ష
Read Moreటీచర్లు బదిలీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలె : సబిత
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. టీచర్ల ప్రమోషన్లు, ట్రా
Read Moreప్రభుత్వ టీచర్లకు 20వేల టాబ్లెట్ పీసీలు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు 20వేల టాబ్లెట్ పీసీలను సరఫరా చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ స్టేట్
Read Moreకర్నాటక ప్రభుత్వ స్కూల్లో హెడ్మాస్టర్ను చితకబాదిన స్టూడెంట్లు
శ్రీరంగపట్న/న్యూఢిల్లీ: స్టూడెంట్తో అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్ హెడ్మాస్టర్ను తోటి అమ్మాయ
Read Moreపాఠశాలలో పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు గాయాలు
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రమాదం చోటుచేసుకుంది. క్లాసులు నడుస్తుండగా.. ఒక్కసారిగా బిల్డింగ్ పైకప్పు పెచ్చులూడి
Read More15 రోజులుగా 500 మంది పిల్లలు ఇండ్లలోనే
మంత్రి కొప్పుల నియోజకవర్గంలో ఇదీ దుస్థితి గొల్లపల్లి ఎస్సీ గురుకులంలో దారుణంగా పరిస్థితులు కిటికీలకు డోర్లు లేక క్లాస్ రూముల్లోకి వ
Read Moreశిథిలావస్థలో క్లాస్రూమ్స్.. చెట్ల కింద స్టూడెంట్స్
శిలాఫలకాలకే పరిమితమైన మన ఊరు మన బడి పనులు సర్కార్ నుంచి అందని నిధులు, ఫైనల్ కాని టెండర్లు శంకుస
Read More