hospitalised

ఐసీయూలో తమ్మినేని.. కండీషన్ సీరియస్‌గా ఉందన్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు :  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం హెల్త్ కండీషన్ సీరియస్ గానే ఉందని హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్

Read More

దైవ దర్శనానికి వెళ్లిన భక్తులకు అస్వస్థత.. ఒకరి మృతి

బెంగళూరు : దైవ దర్శనానికి వెళ్లొచ్చిన భక్తులు మరుసటి రోజు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 70 మంది

Read More

ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం.. విష ప్రయోగం జరిగిందా..!

ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. దావూద్ ఇబ్రహీం ఆస్పత్రి పాలయ్యాడు. భారత్ ఆర్థిక రాజధాని ముంబైలో బాంబులు పేల్చి.. వందలాది మందిని చంపి.. మన దేశం నుం

Read More

మన్ననూరు గిరిజన హాస్టల్ లో..మళ్లీ ఫుడ్​ పాయిజన్

18 మంది స్టూడెంట్లకు అస్వస్థత 13 మంది అచ్చంపేట దవాఖానకు... నాగర్ కర్నూల్ హాస్పిటల్​కుమరో ఐదుగురి తరలింపు   అమ్రాబాద్, వెలుగు : నాగర్​

Read More

విమానం గాల్లో ఉండగా.. ప్రయాణికురాలికి తేలు కాటు

ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిని తేలు కుట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ లో ఎయిర్ ఇండియా ఏ

Read More

ఆసుపత్రిలో కేరళ మాజీ సీఎం .. బెంగుళూరులో చికిత్స

కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఊమెన్ చాందీ మే 05 శుక్రవారం ఆసుపత్రిలో చేరారు.  వైరల్ న్యుమోనియా కారణంగా ఆయన బెంగుళూరులోని హెచ్&

Read More

ఆస్పత్రిలో చేరిన మోడీ సోదరుడు

ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడు ప్రహ్లాద్ మోడీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కాగా &n

Read More

ఆస్పత్రిలో చేరిన ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ ఆస్పత్రిలో చేరారు. గత రెండు వారాల్లోనే  ఆయనకు రెండు సార్లు కరోనా సోకింది. ఫ్లూ, న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన.

Read More

గొల్లపల్లి ప్రైమరీ స్కూల్​లో ఫుడ్ పాయిజన్

30 మంది విద్యార్థులకు అస్వస్థత ఏరియా దవాఖానలో విద్యార్థులకు చికిత్స   సంపు వాటర్​తో  వంట చేయడమే కారణమన్న హెచ్ఎం రాజన్న సిరిసిల్ల

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో 80మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో మరోసారి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. దాదాపు 80మంది విద్యార్థులు భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఇ

Read More

బీసీ బాలుర హాస్టల్‌లో ఉప్మాలో బల్లి

మొన్నటివరకూ గురుకుల హాస్టళ్లల్లో ఫుడ్ పాయిజన్ లు జరిగిన ఘటనలు మరవకముందే నారాయణపేట జిల్లాలో తాజాగా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని బీసీ

Read More

అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన నేపాల్ అధ్యక్షురాలు

నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారీ ఖాట్మండు మహారాజ్‌గంజ్‌లోని త్రిభువన్ యూనివర్శిటీ టీచింగ్ హాస్పిటల్ (TUTH)లో చేరారు. అనారోగ్య సమస్యల న

Read More

వృద్ధురాలిపై చిరుత దాడి.. మూడ్రోజుల్లో రెండో ఘటన

ముంబైలోని ఆరే ఏరియాలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఇంటి ఆవరణలో కూర్చున్న ఓ వృద్ధురాలిపై దాడి చేసింది. అయితే భయపడని ముసలవ్వ చేతి కర్రతో చిరుతను అడ్డుకు

Read More