House
అమెరికాలో గన్ కల్చర్ ఓ అంటువ్యాధి: జో బైడెన్
కాల్పుల మోతతో అమెరికా మరోసారి వణికిపోయింది. తాజాగా మిసిసిపీలోని టేట్ కౌంటీలో ఓ దుండగుడు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు.చనిపోయిన
Read Moreహైదరాబాద్ రియల్ మార్కెట్ విలవిల
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ రియల్టీ మార్కెట్ పోయిన నెల బాగా నెమ్మదించింది. పోయిన సంవత్సరం జనవరి స్థాయిలో అమ్మకాలు జరగలేదు. సిటీతోపాటు, మేడ్చల్
Read Moreమళ్లీ తెరపైకి జీవో 59 డీడీల వ్యవహారం
2015లో ఇండ్ల రెగ్యులరైజ్ కోసం డబ్బులు కట్టిన దరఖాస్తుదారులు రెగ్యులర్ చేస్తరా.. డబ్బులు వెనక్కిస్తారా అని డిమాండ్ కొనసాగుతున్న రెగ్యుల
Read Moreహైదరాబాద్లో తగ్గిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు
2021 లోని 83,950 యూనిట్ల నుంచి 68,519 యూనిట్లకు డౌన్ బిజినెస్ డెస్క్, వెలుగు: హైదరాబాద్లో ఇండ
Read Moreపంజాబ్ సీఎం ఇంటి దగ్గర బాంబు కలకలం
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇంటి దగ్గర లైవ్ బాంబు కనిపించడంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. భగవంత్ మాన్ హెలీప్యాడ్ కు అత్యంత సమీపంలోనే ప
Read Moreయూపీలో అగ్నిప్రమాదం..ఐదుగురు సజీవ దహనం
యూపీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మౌ జిల్లా షాపూర్లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ
Read Moreబయట మాట్లాడితే.. సభలో అభ్యంతరం చెప్పడం సరికాదు : ఖర్గే
తాను బయట చేసిన వ్యాఖ్యలపై.. అధికార బీజేపీ నేతలు రాజ్యసభలో అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు.
Read Moreవర్ధన్నపేట మున్సిపల్ చైర్ పర్సన్ ఇంటి ముట్టడి
వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాలో గత మూడు నెలల నుంచి కరెంట్ రావడం లేదు. దీంతో మంగళవారం తండా వాసులు మున్స
Read Moreసగం ఇల్లు మహారాష్ట్రలో.. మరో సగం తెలంగాణలో.. ఎక్కడంటే.. ?
ఒక్క ఇల్లు.. రెండు రాష్ట్రాల్లో.. అవును. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం. చూడడానికి ఒక్క ఇల్లే. కానీ ఉన్నది మాత్రం రెండు రాష్ట్రాల్లో. మహారాష
Read Moreవంశీరామ్ బిల్డర్స్ ఇళ్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు
రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో మరోసారి ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్తల ఇళ్లలో తనిఖీలు చేస్తోంది. జూబ్లీహిల్స్ లో
Read Moreసొంత జాగా ఉన్నోళ్లకు పైసలెప్పుడు ఇస్తరు..?
హైదరాబాద్, వెలుగు: సొంత జాగా ఉన్నోళ్లు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామంటూ 2021లో తీసుకొచ్చిన స్కీమ్పై ఇప్పటిదాకా సర్కారు క్లారిటీ ఇవ్వలేదు.
Read Moreనా ల్యాప్టాప్ చోరీ చేశారు: పోలీసులకు ఐటీ ఆఫీసర్ రత్నాకర్ ఫిర్యాదు
మంత్రి మల్లారెడ్డి పంపిన ల్యాప్టాప్ తనది కాదన్న ఐటీ ఆఫీసర్ రత్నాకర్ ల్యాప్టాప్ సీజ్ చేసి..కోర్టులో డిపాజిట్ చేయనున్న బోయిన్పల్లి పోలీసులు
Read More