hyderabad police
శోభాయాత్రలో దొంగల హల్చల్.. మంగళ్హాట్ పీఎస్లో 35 ఫిర్యాదులు
రామనవమి సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. ధూల్పేట్ సీతారాంబాగ్ నుంచి
Read Moreఎమ్మెల్యే రాజాసింగ్ షాక్..శోభాయాత్రకు అనుమతి నిరాకరణ
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా ఆకాష్ పురి హనుమాన్ టెంపుల్ నుంచి హనుమాన్ వ్యయామశాల వరకు రా
Read Moreఏపీ టీడీపీ నేత ఇంటికెళ్లిన తెలంగాణ పోలీసులు.. నోటీసులిచ్చే లోపే పరార్
భూ వివాదం కేసులో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి ఇంటికి వెళ్లారు తె
Read Moreజగద్గిరిగుట్టలో రెండు కిలోల గంజాయి సీజ్..
హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. రూ.50 వేల విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు ఎస్ఓటీ సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే జగద్గిరిగుట్టలో గంజాయి స్మగ్లర
Read Moreసెల్ఫోన్ స్నాచింగ్ చేస్తున్న ఏడుగురు అరెస్ట్ - నిందితుల్లో ఐదుగురు మైనర్లు
సెల్ఫోన్ స్నాచింగ్ చేస్తున్న ఏడుగురు అరెస్ట్సికింద్రాబ
Read Moreగంజాయి అమ్ముతూ పట్టుబడ్డ సాఫ్ట్ వేర్ ఉద్యోగి..
హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే వ్యక్తి నుంచి రూ. 55 వేల విలువ చేసే 1.8 కిలోల గంజాయిని స్వాధీనం చేస
Read Moreపేకాడుతూ దొరికిన బీఆర్ఎస్ లీడర్లు
జీడిమెట్ల, వెలుగు : బీఆర్ఎస్ నేతలను పేకాట ఆడుతుండగా బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి నిజాంపేట్ మెయిన్ రోడ్డులోని జ
Read Moreహైదరాబాద్ లో రైడ్స్.. భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్న ముఠా సభ్యులను వేర్వేరు చోట్ల అరెస్ట్ చేశారు SOT పోలీసులు. నిందితుల నుంచి పెద్ద ఎత్తున గంజాయి చా
Read Moreదావత్కు పిలిచి కర్రలతో కొట్టి చంపారు
రాయదుర్గంలో యువకుడి దారుణ హత్య గచ్చిబౌలి, వెలుగు: దావత్ చేసుకుందాం రమ్మని చెప్పి, రాయదుర్గంలో ఓ యువకుడిని కొట్టి చంపారు. ఇ
Read Moreపార్ట్ టైం జాబ్ పేరుతో భారీ మోసం... రూ. 4 కోట్లతో పరార్..
పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ముఠాని సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఇందు సంబంధించి సైబర్ క్రైమ్ డీసీపీ కవతి మీడియా సమావేశం నిర
Read Moreకనిపిస్తే చెప్పండి : డ్రగ్స్ కేసులోని నటి లిషిత మిస్సింగ్.. పోలీస్ కంప్లయింట్
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసులో A8గా ఉన్న నటి లిషిత పరారీలో ఉన్నట్టు సమాచారం. లిషిత ఇంటి
Read Moreగంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు తనిఖీలు : డీసీపీ
తెలంగాణ రాష్ట్రంను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు నిరంతరం తనిఖీలు చేపట్టనున్నామని హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ దరావత్ జానకి ఐపీఎస్ తెలిపారు. గ
Read Moreపంజాగుట్ట మాజీ సీఐని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావుని అనంతపురం గుంతకల్లు రైల్వే స్టేషన్ లో హైదరాబాద్ పోల
Read More