in India
ఈసారి ఎండలు మామూలుగా ఉండవట
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఎండలు మండిపోనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దేశంలోని చాలా చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది.
Read Moreఇతర దేశాలకే ఎక్కువ వ్యాక్సిన్లిచ్చాం
స్వదేశం కంటే ఇతర దేశాలకే ఎక్కువ కరోనా టీకాలను సరఫరా చేశామని యూఎన్ జనరల్ అసెంబ్లీలో భారత్ తెలిపింది. 2021 ఆరంభం నాటికే దేశంలో చాలా టీకాలు అందుబాటు
Read Moreవచ్చే వారంలో భారత్కు మరిన్ని రఫేల్స్
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) అమ్ములపొదిలో మరిన్ని రఫేల్ జెట్ విమానాలు చేరనున్నాయి. ఫ్రాన్స్ నుంచి ఇప్పటికే పలు రఫేల్ జెట్లు భా
Read Moreమరో ఆరు నెలల్లో హెర్డ్ ఇమ్యూనిటీని సాధిస్తాం
న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు కీలకమైన హెర్డ్ ఇమ్యూనిటీని సాధించేందుకు మరో ఆరు నెలలు పడుతుందని మేదాంత హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నరేశ్ టెహ్రాన్ త
Read Moreమోడీ రాజీపడతారని చైనాకు తెలుసు
న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలకు దిగారు. ఇండో-చైనా సరిహద్దు ఉద్రిక్తతల అంశాన్ని ప్రస్తావించిన రాహుల్.. మో
Read Moreచిన్న, మధ్యతరహా కంపెనీలకు మరింత మద్దతు
న్యూఢిల్లీ: దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని విదేశీ, వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. బిజినెస్ అంటే
Read Moreరండి.. లక్షలాది ప్రజల జీవితాలను మారుద్దాం
న్యూఢిల్లీ: దేశ ప్రజల జీవితాల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చే స్టార్టప్లను సృష్టించాలని యువతకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఐఐటీ-ఖరగ్పూర్ 66వ వార్ష
Read Moreబుకింగ్స్ షురూ.. దూసుకొస్తున్న ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కార్లు
న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ ఫోర్ వీలర్ కార్లనే చూసుంటారు. వాటిలోనే రైడ్స్ ఎంజాయ్ చేసుంటారు. కానీ త్వరలో త్రీ వీలర్ కార్లు మన దేశీ విపణిలోకి రానున్నాయి. మన ద
Read Moreయూజర్ల భద్రతకు మేం కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: యూజర్ల భద్రతకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ స్పష్టం చేసింది. ప్రజల సమాచారాన్ని కాపాడాలన్న కమిట్మెంట
Read Moreవ్యాక్సిన్ వేయించుకొని ఇప్పటికి 27 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో ఎంతమందికి వ్యాక్సినేషన్ చేశామనే వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 84,800 మందికి టీకా వేశామని అందులో 27
Read Moreక్రికెట్ను కూడా విద్వేషం వదలట్లేదు
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కోచింగ్పై వివాదం నడుస్తోంది. ఉత్తరాఖండ్ క్రికెట్ టీమ్కు కోచ్గా ఉన్న జాఫర్.. ఆ రాష్ట్ర జట్టుల
Read Moreముస్లిం నేత దేశ ప్రధాని కావడం ఇప్పట్లో కష్టమే
న్యూఢిల్లీ: మన దేశంలోని యువ ముస్లిం నేతలు ప్రధాని పదవిని చేపట్టడం కష్టతరమని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇప్పట్లో ఒక ముస్లిం లీడర్ ప
Read Moreమమతా బెనర్జీతో ‘జై శ్రీరామ్’ అనిపిస్తాం
కూచ్బెహర్: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జై శ్రీరామ్ నినాదాలు చేయక తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. బెంగాల్ ఎన్నికలు ముగిసేసరికి మమత జై శ్ర
Read More