jagityal

అభివృద్ధి మాటున రియల్ దందా

కొండగట్టు పరిసర వ్యవసాయ భూములపై రియల్ మాఫియా కన్ను మల్యాల, కొడిమ్యాల మండలాల్లో అక్రమంగా వెంచర్లు  పర్మిషన్లు లేకుండానే  ఓపెన్ ప్లాట్ల

Read More

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం..

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం భీభత్సం సృష్టిస్తుంది. పలు జిల్లాలో అర్ధరాత్రి నుంచి వడగండ్ల వాన కురుస్తుంది. వేల ఎకరాల్లో వరి దెబ్బతింటోంది. నిజామ

Read More

పార్లమెంట్ లో జగిత్యాలకు అన్యాయమే!

అక్టోబర్ 2016 లో తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటులో ముందు వరుసలోనే జగిత్యాల జిల్లాగా అవతరించింది. అలా జగిత్యాల జిల్లా కావాలన్న ప్రజల చిరకాల ఆకాంక్ష కూడ

Read More

రాబోయేది కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కార్ : జీవన్ రెడ్డి

రాబోయేది కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కార్ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడం ప్రధానమైన అంశ

Read More

నెమలిని షూట్​ చేసిన వ్యక్తి అరెస్ట్

    రైఫిల్, బుల్లెట్లు, గొడ్డలి స్వాధీనం     జగిత్యాల జిల్లా పెగడపల్లిలో ఘటన     నిందితుడి కొడుకు

Read More

మద్యం మత్తులో మహిళ కండక్టర్ను కొట్టిన ప్రయాణికుడు

ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ సజ్జనార్  హెచ్చరించినా దాడులు ఆగడం లేదు. ఇటీవలే హైదరాబాద్ లో  ఓ మహిళా ప్రయాణికు

Read More

ఇవాళ జగిత్యాలలో మోదీ సభ

ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నేతలు  జగిత్యాల, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ విజయ

Read More

హామీలు నెరవేర్చలేదని కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలి: బండి సంజయ్

మల్యాల/కొడిమ్యాల, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఊడ్చిపడేసినప్పటికీ కేసీఆర్‌ కరీంనగర్‌లో కదనభేరి సభ నిర్వహిస్తున్నారని

Read More

ప్రేమ కోసం వెళ్లితే దారుణంగా హత్యకు గురైన యువకుడు

జగిత్యాల జిల్లాలో పట్టపగలే దారుణంగా ఓ యువకుడిని హత్య చేశారు. మల్యాల మండలం తక్కళ్లపల్లికి చెందిన ఓ యువతిని పెగడపల్లి మండలం బత్కేపల్లి గ్రామానికి చెందిన

Read More

జగిత్యాల చైర్ పర్సన్ గా జ్యోతి

జగిత్యాల, వెలుగు : జగిత్యాలలో బీఆర్​ఎస్​ రెబల్​  కౌన్సిలర్​ అడువాల జ్యోతి కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​, ఇండిపెండెంట్​   కౌన్సిలర్లమద్

Read More

ప్రపంచానికి మన దేశం మార్గదర్శకంగా ఉంది : ఎంపీ అర్వింద్

ప్రపంచానికి మన దేశం మార్గదర్శకంగా ఉందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. మోదీ కాశ్మీర్ ను భారత్ లో కలిపేశారని చెప్పారు. రేపోమాపో పాకిస్థాన్ ను కూడా మ

Read More

వైభవంగా రథసప్తమి వేడుకలు.. ఏడు వాహనాలపై విహరించిన సూర్య నారాయణుడు

తెలుగు రాష్ట్రాల్లో రథసమస్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుతున్నాయి. సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16న తిరుమలలో రథ సప్తమి వేడుకలు నిర్వహిస్తున్నారు. రథస

Read More

గుండెపోటుతో బాలుడు మృతి

      అనారోగ్యంతో ఉంటే తిరుపతికి         తీసుకెళ్లిన తల్లిదండ్రులు        

Read More