JCB

బాధితులకు భరోసా..నెలలో రెండు రోజులు పోలీస్​ స్టేషన్లలో మకాం

సామాన్యుల సమస్యలపై గద్వాల ఎస్పీ ఫోకస్ నెలలో రెండు రోజులు పోలీస్​ స్టేషన్లలో మకాం ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరణ గద్వాల, వెలుగు : అన

Read More

గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం.. రాత్రంతా తిరగనున్న ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు, బస్సులు

గణేష్ నిమజ్జనానికి మహానగరం రెడీ అయింది. హుస్సేన్‌సాగర్‌తో పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చోట్ల రేపు(సెప్టెంబర్ 28) నిమజ్జ

Read More

తప్పిన ముప్పు.. బ్రిడ్జ్ పై నుంచి వాగులోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సుల్తాన్ పల్లిలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. స్కూల్ పిల్లలను తీసుకొని వెళ్తున్న బ్రిలియంట్ స్కూల్ బస్సు అదుపుతప్ప

Read More

జేసీబీల్లో వాగులు దాటిన గర్భిణులు

నిజామాబాద్/జగిత్యాల, వెలుగు: వర్షాలతో గర్భిణులు అవస్థలు పడ్డారు. చెరువులు తెగడం, వాగులు పొంగి ప్రవహించడంతో దవాఖానలకు పోవడానికి కష్టాలు పడాల్సి వచ్చింద

Read More

కడెం కల్లోలం.. గ్రామాలు ఖాళీ

కడెం ప్రాజెక్టు కల్లోలం రేపుతోంది.. వరద భీకర రూపం దాల్చుతోంది. గంటగంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. జలఖడ్గం దూసుకొస్తోంది.. లోతట్టు ప్రాంతాలను చీల్చుకుంటూ.

Read More

ఇళ్లు కూల్చడానికి వచ్చిన జేసీబీ.. అడ్డుకున్న ఎమ్మెల్యే

కూకట్​పల్లి మండలం​ శేరిలింగం పల్లిలోని ఓ కాలనీలో జులై 8న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాపిరెడ్డి కాలనీలోని పలు ఇళ్ల యజమానులు 59 జీవో కింద ప్రభుత్

Read More

మంత్రి కొప్పుల అండదండలతో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. చెరువు మట్టిని మంత్రి అనుచరులు ఇటుక బట్టిలకు తరలిస్తూ.. కోట్ల రూపాయలు క్

Read More

లగ్గానికి జేసీబీపై వచ్చిన పెండ్లి కొడుకు

ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ప్రత్యేకమైంది. అందుకే ఈ వేడుకను ప్రత్యేకంగా జరుపుకునే విధంగా ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా ఊరేగింపు డిఫ్రెంట్గా ఉండ

Read More

బావిలో పడ్డ ఏనుగు.. జేసీబీతో రక్షించిన అధికారులు

చిత్తూరు జిల్లా: బావిలో పడిపోయిన ఏనుగును పోలీసులు, అటవీ శాఖ అధికారులు జేసీబీ సహాయంతో రక్షించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా  పలమనేరు రేంజ్ పరిధ

Read More

చింతకాని మండలంలో ఇండ్లలోనే దళితబంధు యూనిట్లు

నడపడం రాక నిరుపయోగంగా జేసీబీలు, హార్వెస్టర్లు స్కిల్డ్​ వర్కర్లకు పెరిగిన డిమాండ్​ లబ్ధిదారులకు ట్రైనింగ్​ ఇస్తున్న ఆఫీసర్లు దళిత బంధు పథక

Read More

కొంతన్​పల్లి శివారులోని అటవీ భూమి ఆక్రమణను అడ్డుకున్రు..

మెదక్​ (శివ్వంపేట), వెలుగు : మెదక్​ జిల్లా కొంతన్​పల్లి శివారులోని రిజర్వ్ ఫారెస్ట్ లో రూ.5 కోట్ల విలువ చేసే దాదాపు ఐదెకరాల భూమిని కొందరు ఆక్రమిం

Read More