Justice

న్యాయం చేయాలని అడ్వకేట్ ఇంటి ముందు ధర్నా

ఆర్మూర్, వెలుగు : తమకు న్యాయం చేయాలని కోరుతూ చేపూర్ గ్రామానికి చెందిన బండ గంగాధర్ (56) కుటుంబసభ్యులు, బంధువులు సోమవారం ఆర్మూర్ లో అడ్వకేట్​సదానందం ఇంట

Read More

సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి కావాలి : లింబాద్రి

ఓయూ,వెలుగు: తెలంగాణ సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి నమూనా కావాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి పేర్కొన్నారు. ఉస్మానియా

Read More

బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు.. కలియుగంలో ధర్మదేవతకు స్థానం లేదు

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గురించి తెలియని వారు ఉండరు. ఈయన సర్వజ్ఞాని, గొప్ప తత్వవేత్త, అపర మేధావి. భవిష్యత్తును ముందే చెప్పగల మహాపండితుడు. రా

Read More

ఉదండాపూర్​ నిర్వాసితులకు న్యాయం చేస్తాం : చల్లా వంశీచంద్​రెడ్డి

నవాబుపేట, వెలుగు: ఉదండాపూర్​ రిజర్వాయర్​లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు కాంగ్రెస్​ ప్రభుత్వం న్యాయం చేస్తుందని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్ల

Read More

317 జీవోను రద్దు చేసి న్యాయం చేయండి

    నర్సింగ్ అధికారులు, స్టాఫ్ నర్సులు  ఖైరతాబాద్,వెలుగు : బీఆర్ఎస్​ హయాంలో తీసుకొచ్చిన 317 జీవో కారణంగా తాము స్థానికత కోల్పోయా

Read More

కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ ఎత్తేశారు.. కారణం ఎవరు.. ఎందుకిలా జరిగింది..

 సోషల్ మీడియా స్టార్ స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆమెకు ఉన్న క్రేజ్ మరే ఫుడ్ స్టాల్ కు లేదు. యూట్యూబ్ నుం

Read More

కొడుకు మృతి కేసు కోసం.. లాయర్ గా మారిన పోలీస్ ఆఫీసర్

ఓ పోలీసు లాయర్​గా మారాడు. తన కుమారుడి మరణానికి స్కూల్​ టీచరే కారణమని నిరూపించేందుకు సిద్దమయ్యాడు.  తన కుమారుడి మరణానికి కారణమైన ఉపాధ్యాయుడిని శిక

Read More

కుల గణన న్యాయానికి తొలి మొట్టు :  రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, వెలుగు: కుల గణన న్యాయానికి తొలి మెట్టు అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన ఆ

Read More

భారత్ జోడో న్యాయ్ యాత్ర అసలు ఉద్దేశం ఇదే..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర అసోంలో కొనసాగుతోంది. అసోంలో రాహుల్ యాత్రకు విశేష ఆదరణ వస్తోంది. అయితే అక్కడి హిమంత బిశ్వ శర్మ సర్కా

Read More

317 జీఓ బాధితులకు న్యాయం చేయాలి : కట్ట దత్తాద్రి

ఆర్మూర్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి 317 జీఓ బాధితులకు న్యాయం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి కట్ట దత్తాద్రి కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ

Read More

317 జీవోను పునరుద్ధరించి టీచర్లకు న్యాయం చేయాలి

భైంసా, వెలుగు: రెండేండ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్​సర్కారు విడుదల చేసిన 317 జీవోను పునరుద్ధరించి టీచర్లకు న్యాయం చేయాలని తపస్ లీడర్లు సోమవారం భైంసాలో ఎమ్

Read More

భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగో విడుదల

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టనున్న  భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగోను ఆ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. పార్టీ

Read More

డెడ్​బాడీతో ఆందోళన.. ధర్మారంలో ఉద్రిక్తత

పోలీసులు, బంధువుల మధ్య తోపులాట.. ఒకరికి గాయాలు పరకాల, వెలుగు: హనుమకొండ జిల్లా నడికూడ మండలం ధర్మారం గ్రామంలో మంగళవారం సాయంత్రం ఉద్రిక్తత చోటుచే

Read More