Kerala govt

శబరిమల రద్దీ సమస్యపై 300కు పైగా కేసులు - పినరయి సర్కార్కు హైకోర్టు కీలక ఆదేశాలు

శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో శబరిమలకు తరలివెళ్తున్నారు. అయితే.. పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తుల రద్దీక

Read More

హిందూ దేవత‌ల‌పై స్పీక‌ర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. స‌మ‌ర్థించిన సీపీఎం పార్టీ

తిరువ‌నంత‌పురం : హిందువుల దేవుడైన గ‌ణేశుడిపై కేర‌ళ స్పీక‌ర్ ఏఎన్ షంషీర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న వేళ సీపీఎం పార్టీ స

Read More

ఉద్యోగులు యూట్యూబ్ ఛానెల్ నడపరాదు: కేరళ సర్కార్

కేరళలో పినరయి విజయన్ సర్కార్  కీలక ఆదేశాలు జారీ చేసింది.  ప్రభుత్వ ఉద్యోగం చేసే ఏ ఉద్యోగి కూడా యూ ట్యూబ్ ఛానల్ ను నడపరాదని  ఆదేశాల్లో ప

Read More

 శబరిమల రద్దీతో కేరళ సర్కారు నిర్ణయం

తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో లక్షమందికి పైగా భక్తులు దర్శనం కోసం వచ్చారు. ర

Read More

కేరళ ప్రభుత్వం వెంటనే స్పందించాలి

కొల్లం/న్యూఢిల్లీ : అమ్మాయిల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించిన నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్​టీఏ) అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కేరళ ఉన్నత విద్యా శ

Read More

కేరళలో కరోనా కలకలం

కేరళలో కరోనా కలకలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 52,199 కొత్తగా కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా నుంచి 41,715 మంది రికవరీ అయ్యారు. కొత్తగా వైరస

Read More

వ్యాక్సిన్‌ తీసుకోని వారు కరోనా ఫ్రీ ట్రీట్మెంట్ కు అనర్హులు

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై ఆందోళనలు నెలకొనడంతో కేరళ ప్రభుత్వం  అలర్టైంది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయా

Read More

నవంబర్ 1 నుంచి కేరళలో స్కూల్స్ ఓపెన్

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో విద్యా సంస్థల పునః ప్రారంభంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల ఉక్కిరి బిక్కిరి నుండి దేశమంతా ఊరట పొందుతుంట

Read More

ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు రూ.1.30 కోట్లు

ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ ను తప్పుడు గూఢచర్యంలో ఇరికించిన వ్యవహారంలో సుమారు 36 ఏళ్ల తర్వాత కేరళ ప్రభుత్వం పొరపాటును గ్రహించింది. ఆ పొరపాట

Read More

శబరిమల ‌ఆల‌య ద‌ర్శ‌నంపై ట్రావెన్‌కోర్‌ బోర్డు కీలక నిర్ణయం

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆలయ ద‌ర్శ‌నంపై ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు కీలక ప్రకటన చేసింది. కరోనా నేపథ్యంలో భక్తుల నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తెరువకూడదని ని

Read More

3.75 లక్షల మంది పిల్లలు స్కూళ్లకు రావొద్దు..ఇంటికే మిడ్ మే మీల్స్

మిడ్ డే మీల్స్, పౌష్టికాహారా  మెటీరియల్  కోసం పిల్లలు స్కూల్ కు రావొద్దని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ విజృంభించడంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వ

Read More

ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు 1.3 కోట్ల పరిహారం

ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబినారాయణన్ కు కోర్టు ఆదేశాలతో రూ. 1.3 కోట్లు పరిహారం చెల్లించేందుకు కేరళ ప్రభుత్వం అంగీకరించింది. 1990లో ఇస్రోలో పాకిస్తాన్

Read More