Mahabubabad District
సెలెన్ బాటిల్ పగలడంతోనే ఫంగస్
డీఎంహెచ్వో కళావతి బాయి నర్సింహులపేట, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి పీహెచ్ సీని డీఎంహెచ్ఓ కళావతి బాయి విజిట్ చ
Read Moreఅధికారిపై ప్రభుత్వం ఆగ్రహం మహబూబాబాద్ డిఆర్డిఓ సస్పెండ్
మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ డిఆర్డిఓగా పనిచేస్తున్న పురుషోత్తం పై సస్పెన్షన్ వేటు పడింది. జయశంకర్ భూపాలపల్లి లో డిఆర్డిఏ, పీడిగా ఆయన పని చేసిన
Read Moreప్రజా సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యం : మురళీ నాయక్
గూడూరు, వెలుగు : ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదు: మంత్రి పొంగులేటి
మరిపెడ, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వమని, దానిని కూల్చడం ఎవరి తరం కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Read Moreఆపరేషన్ థియేటర్లో బర్త్ డే వేడుకలు
తొర్రూరు, వెలుగు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రభుత్వ హాస్పిటల్ లోని ఆపరేషన్ థియేటర్ ను సిబ్బంది బర్త్ డే పార్టీ వేదికగా మార్చారు. డిప్యూటీ డీఎంహెచ్
Read Moreవిర్రవీగిన్రు కాబట్టే.. జనం కింద కూసోబెట్టిన్రు : సీతక్క
సీఎంను విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదు : సీతక్క అసెంబ్లీకి రాని కేసీఆర్కు ఎమ్మెల్యే పదవెందుకని ఫైర్ మహబూబాబాద్ జిల్లాలో గృహజ్యోతి స్కీమ్ ప
Read Moreమహబూబాబాద్ జిల్లాలో..30క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత
నర్సింహులపేట, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలంలో 30క్వింటాళ్ల నల్ల బెల్లాన్ని పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని జయపురం, రామన్నగూడెం క
Read Moreదొంగల హల్ చల్.. ఏటీఎంను పగలగొట్టి రూ. 38 లక్షలు చోరీ
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో దొంగలు హల్ చల్ చేశారు. మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న SBI ATMలో చోరీ చేశారు. ఏటీఎంను పగలగొట్టి దాదాపు 38లక్షల రూపా
Read Moreమహబూబాబాద్ జిల్లాలో జోరుగా లిక్కర్ దందా
మహబూబాబాద్ జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైన్స్ ఓనర్లు సిండికేట్గా మారి అదనపు వసూళ్లు ఆటోల్లో డైరెక
Read Moreమొన్న ట్రాన్స్ఫర్ ఆర్డర్..నిన్న క్యాన్సిల్ మెసేజ్
మహబూబాబాద్ జిల్లాలో సీఐల బదిలీల్లో గందరగోళం కొత్త పోస్ట్లో ఛార్జ్ తీసుకోకముందే ట్రాన్స్&zw
Read Moreమహబూబాబాద్ ఏజెన్సీలో రోడ్లకు లైన్ క్లియర్
ఫారెస్ట్ పర్మిషన్ లేకపోవడంతో అర్థాంతరంగా ఆగిన పనులు ఆఫీసర్ల
Read Moreఆటోను ఢీకొట్టిన కారు..నలుగురు మృతి
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.
Read Moreమొదటి కాన్పులోనే ముగ్గురు పిల్లలు
గూడూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ మొదటి కాన్పులోనే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. గూడూరు మండలం రాముల్ తండాకు చెందిన బానోతు పృథ్విరాజ
Read More