Manipur

మణిపూర్‌లోని ఆ నియోజవర్గంలో రీపోలింగ్.. ఎందుకంటే

దేశవ్యాప్తంగా లోక్‌సభ తొలిదశ ఎన్నికలు ఏప్రిల్ 19న ముగిశాయి. మణిపూర్ రాష్ట్రంలోని ఇన్నర్ మణిపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 11 చోట్ల హింసాత్మక ఘటన

Read More

మణిపూర్ లో EVMలను తగలబెట్టారు..

లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 19న  మొదటి విడత పోలింగ్  జరిగిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫేజ్​లో  21 రాష్ట్రాలు, యూటీల్లోని 102 ఎంపీ సీట్లకు పో

Read More

ఎత్తుకెళ్లిన ఆయుధాలను తిరిగిచ్చేయండి .. మణిపూర్​లో ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

ఇంఫాల్: ఆయుధగారాల నుంచి ఎత్తుకుపోయిన ఆయుధాలను స్వచ్ఛందంగా అందజేయాలని మణిపూర్​లో ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా, స్వేచ్

Read More

లోక్​సభ ఎన్నికల వేళ..మణిపూర్​లో మౌనం

   అల్లర్ల కారణంగా కనిపించని ర్యాలీలు     పార్టీ ఆఫీసులు, అభ్యర్థుల ఇండ్ల ముందే సభలు     కార్యకర్తల ఇంట

Read More

పార్లమెంటు ఎన్నికలు ... ఫస్ట్ ఫేస్ పోలింగ్ కు నోటిఫికేషన్ రిలీజ్

పార్లమెంటు ఎన్నికల ఫస్ట్ ఫేస్ పోలింగ్ కు నోటిఫికేషన్ విడుదలయింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ దివాకర్ సింగ్ పేరుతో గెజిట్ రిలీజ్ అయింది. దీ

Read More

వీడియో: ఒక్కసారి మణిపూర్‌ రండి.. కన్నీళ్లతో మోడీని వేడుకున్న చాంపియన్‌

గతేడాది షెడ్యూల్ తెగల (ST) హోదా కోసం మెయిటీ కమ్యూనిటీ తలపెట్టిన "గిరిజన సంఘీభావ మార్చ్" హింసకు దారితీసిన విషయం తెలిసిందే. ఆ నిరసనల అనంతరం మె

Read More

Manipur: మణిపూర్‌లో ఆర్మీ అధికారి కిడ్నాప్‌.. రక్షించిన భద్రతా బలగాలు

మణిపూర్‌‌లో ఆర్మీ అధికారి కిడ్నాప్ కలకలం రేపింది. తౌబాల్ జిల్లాకు చెందిన జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) కొన్సమ్ ఖేదా సింగ్‌ను గుర్తు త

Read More

మైతీలను ఎస్టీల్లో చేర్చడంపై.. కోర్టు ఉత్తర్వులు మార్పు

ఇంఫాల్‌‌: మణిపూర్‌‌‌‌లోని మైతీ వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చే విషయాన్ని పరిశీలించాలంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో ఒక పేర

Read More

ఏడాదిన్నర చిన్నారి చెరువులో పడి మృతి

రంగారెడ్డి జిల్లా: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాల్ గూడలో  విషాదం చేటుచోటుకుంది. ఏడాదిన్నర వయసున్న చిన్నారి ఆడుకుంటూ వెళ్లి చెరువుతో పడి మ

Read More

బీజేపీ ద్వేషాన్ని నమ్ముకుంటే.. మేం ప్రేమను పంచుతున్నం: రాహుల్ గాంధీ

పాట్నా: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర  బీహార్ లోని ప్రవేశించింది. అక్కడ రాహుల్ గాంధీకి కాంగ్రెస్​పార్టీ శ్రేణులు,

Read More

రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రత్యేక ఆకర్షణగా బాల రాముడు, బ్రహ్మోస్

భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. కర్తవ్య పథ్‌లో జరిగిన ఈ కార్యక

Read More

భారత్ జోడో యాత్ర: ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన రాహుల్ గాంధీ.. ఎవరికో తెలుసా..

భారత్ జోడో న్యాయ్ యాత్ర ఆదివారం (జవవరి 21)  అసోంలో కొనసాగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బస్సులో వెళ్తుండగా సోనిత్ పూర్ వద్ద కొందరు మోదీ అభిమానులు

Read More

మణిపూర్‌‌‌‌లో మరోసారి హింస .. ఇద్దరు కమాండోలు మృతి

ఇంఫాల్ :  మణిపూర్‌‌లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. తెంగ్నౌపాల్ జిల్లాలోని భారత్–-మయన్మార్ బార్డర్​లో గల మోరే టౌన్​లో బుధవ

Read More