MIM
మా కాళ్లు పట్టుకునే పరిస్థితి వస్తది: రాజాసింగ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో వచ్చేది బీజేపీ గవర్నమెంటేనని, అప్పుడు తమ కాళ్లు పట్టుకునే పరిస్థితి వస్తుందంటూ ఒవైసీ బ్రదర్స్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే ర
Read Moreమమ్మల్ని చంపాలని చూస్తున్నరు: అక్బరుద్దీన్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో తమను ఓడించడం సాధ్యంకాక కొందరు కుట్రలు చేస్తున్నారని, తమను చంపాలని చూస్తున్నారని ఎంఐఎం ఎమ
Read Moreమమల్ని జైలుకు పంపి.. చంపాలని ప్లాన్ చేస్తున్నారు : అక్బరుద్దీన్ ఓవైసీ
చాంద్రాయణగుట్టు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తమ బ్రదర్స్ను జైలుకు పంపాలని చూస్తున్నారని జైలులో వైద్యం పేరుతో స్
Read Moreమతం పేరుతో రాజకీయం.. కాంగ్రెస్, ఎంఐఎం దోస్తీ బట్టబయలైంది: కిషన్ రెడ్డి
మతాన్ని అడ్డంపెట్టుకుని ఎంఐఎం రాజకీయం చేస్తుందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఎంఐఎం ,కాంగ్రెస్ రెండు కుమ్మక్కు రాజకీయాలు చే
Read Moreకాంగ్రెస్, ఎంఐఎం రెండూ ఒక్కటే : ప్రకాశ్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, ఎంఐఎం రెండూ ఒక్కటేనని, బీజేపీని ఓడించేందుకు ఆ రెండు పార్టీలు చూస్తున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి అన్న
Read Moreసెగ్మెంట్ సీన్.. అసద్ను ఢీ కొట్టేదెవరు?
1984 నుంచి భాగ్యనగరంలో ఆ పార్టీదే గెలుపు బీజేపీ అభ్యర్థిని మారుస్తున్నా గెలవట్లే.. &n
Read Moreఅసదుద్దీన్ ఒవైసీకి హైదరాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి మాధవి లత వార్నింగ్
న్యూఢిల్లీ, వెలుగు: ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇకపై చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఊరుకునేది లేదని హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి మాధ
Read Moreఓల్డ్ సిటీ ప్రజలకు ఎంఐఎం క్షమాపణ చెప్పాలి : నిరంజన్
హైదరాబాద్, వెలుగు: ఓల్డ్ సిటీ ప్రజలకు ఎంఐఎం నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ డిమాండ్ చేశారు. ఎంఐఎం నేతల కారణంగానే ఓల్డ్
Read Moreఉక్రయిన్ లో చిక్కకున్న భారతీయులను వెనక్కి తీసుకురావాలి : అసదుద్దీన్ ఓవైసీ
బ్రతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ ఏజెంట్ చేతులో మోసపోయిన 12 మంది భారతీయులను తిరిగి వెనక్కు తీసుకురావాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేం
Read More3 లోక్ సభ సీట్లకు MIM పోటీ
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో.. మూడు లోక్ సభ స్థానాల నుంచి పోటీకి రెడీ అవుతుంది ఎంఐఎం పార్టీ. ఈ మేరకు పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 4వ తేదీ ఆదివార
Read Moreఅధికారం కోల్పోయాకా బీఆర్ఎస్కు కార్యకర్తలు గుర్తొచ్చారా : రఘునంధన్ రావు
బీఆర్ఎస్ పార్టీ పై బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రఘునంధన్ రావు విమర్శలు గుప్పించారు. అధికారం కోల్పోయాకా బీఆర్ఎస్కు కార్యకర్తలు గుర్తొచ్చారా? అని ప్రశ్నిం
Read Moreబాబోయ్ చలి.. ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు..
దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తుంది. దట్టమైన పొగమంచుతో ఢిల్లీలోని రోడ్లు కనుమరుగయ్యాయి. చల్లని గాలులతో అక్కడి ప్రజలు ఇబ్బందు
Read Moreఒకే దేశం, ఒకే ఎన్నిక దేశానికి విపత్తు : అసదుద్దీన్ ఓవైసీ
ఒకే దేశం, ఒకే ఎన్నికలు దేశానికి విపత్తు అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యం మరియు సమాఖ్యవాదాని చెందినదని చెప్పారు. ఈ ఎన్ని
Read More