Ministry of External Affairs
ట్రావెల్ అలర్ట్ : ఇరాన్, ఇజ్రాయెల్ ఎవరూ వెళ్లొద్దు.. ప్రభుత్వం హెచ్చరిక
భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇండియన్స్ ఎవరూ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చింది. 2024, ఏప్రిల్ 12
Read Moreగూఢచర్యం ఆరోపణలు.. ఖతార్లో 8 మంది భారత మాజీ ఆఫీసర్లకు మరణశిక్ష
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై భారత నేవీకి చెందిన ఎనిమిది మంది మాజీ ఆఫీసర్లకు ఖతార్ లో ఉరి శిక్ష పడింది. ఈ మేరకు గురువారం ఖతార్లోని కోర్టు తీర్పు వెల్
Read Moreటెర్రరిస్టులకు కెనడా అడ్డా: అరిందమ్
న్యూఢిల్లీ: టెర్రరిస్టులకు కెనడా స్వర్గధామంగా మారుతున్నదని మన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఫైర్ అయ్యారు. ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ చీఫ్ హ
Read Moreసూడాన్ నుంచి 530 మంది తరలింపు
న్యూఢిల్లీ: పారామిటలరీ మధ్య పోరుతో అంతర్యుద్ధంలో చిక్కుకున్న సూడాన్ నుంచి ఇండియన్లను తీసుకొచ్చే చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం కేంద్రం ‘ఆపరేషన
Read Moreట్రంప్పై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అమెరికా సంస్థలదే
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై నేరారోపణలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీ
Read Moreఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు
రష్యా దాడుల నేపథ్యంలో పలువురు భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుకుపోయారు. స్వదేశానికి తిరిగివచ్చేందుకు సిద్ధమైన 20 మంది తెలంగాణ విద్యార్థులు కీవ్
Read Moreమోడీజీ.. నేనూ హిందువునే.. నన్నెందుకు అనుమతించరు?
కోల్కతా: వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్కు వెళ్లేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి విదేశాంగ శాఖ అనుమతివ్వలేదు. అది ఒక ముఖ్యమంత్రి పాల్గొనే
Read Moreహైదరాబాద్కు రానున్న 80 దేశాల ప్రతినిధులు
హైదరాబాద్: కరో్నా వ్యాక్సిన్ సెంటర్ను విజిట్ చేయడానికి హైదరాబాద్కు ఈ నెల 9న విదేశీ ప్రతినిధులు రానున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస
Read Moreవిదేశాల్లో 276 మంది ఇండియన్స్కి కరోనా
విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్లో కొందరు కరోనా వైరస్ బారినపడినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ‘అత్యధికంగా ఇరాన్లో 255 మంది ఇండియన్స్కు ఈ వైరస్ సోక
Read Moreఅలెర్ట్.. భారతీయులెవరు గల్ఫ్ దేశాలకు వెళ్లొద్దు
ఇరాన్ ప్రతీకార దాడి.. ఉక్రెయిన్ విమానం క్రాష్, గల్ఫ్ లో నెలకొన్న యుద్ధ మేఘాలతో భారత్ అప్రమత్తమైంది. భారతీయులెవరు ఇరాక్, ఇరాన్, గల్ఫ్ దేశాలకు వెళ్లవద్ద
Read Moreఆఫీస్ కిరాయిలో కిరికిరి..ఆస్ట్రియాలోని ఇండియన్ అంబాసిడర్ రేణుపాల్ పై వేటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ నిధులను మిస్యూజ్ చేసినట్లు తేలడంతో ఆస్ట్రియాలోని ఇండియన్ ఎంబాసిడర్ రేణు పాల్పై ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ చర్యలు తీసుకుంద
Read More