MRO
ధరణిలో విచిత్రం.. ఇతరులు ధరణి పేరుతో రూ.30 కోట్ల విలువైన భూమి రిజిస్ట్రేషన్
విచిత్రమైన పేరుతో కరీంనగర్ జిల్లా బొమ్మకల్లో 21.26 ఎకరాల భూమి విట్స్ కాలేజీ నిర్మించిన స్థలంలో 31 గుంటల అ
Read Moreతెలంగాణలో 132 మంది ఎమ్మార్వోలు బదిలీ
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో అధికారుల బదిలీలు మొదలయ్యాయి. 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిల
Read Moreవిశాఖపట్నంలో దారుణం .. తహసీల్దార్ దారుణ హత్య
విశాఖపట్నంలో దారుణం జరిగింది. చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఆయన నివాసం వద్దే గుర్తు తెలియని దు
Read Moreలంచం తీసుకుంటూ పట్టుబడిన కడెం ఎమ్మార్వో, డిప్యూటీ ఎమ్మార్వో
రూ. 9 వేలు తీసుకుంటూ చిక్కిన వైనం నిర్మల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు అడ్డంగా దొరికారు రెవెన్యూ అధికారులు. భూమిని పట్టా చేసేందుకు రైతు
Read Moreతాగు నీటి సమస్య లేదన్నరు.. నీటి కోసం రోడెక్కుతున్నరు
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. వర్షాకాలంలో కూడా నీటి కోసం
Read Moreమహబూబాబాద్ లో ముగ్గురు సెక్రటరీల సస్పెన్షన్
నర్సింహులపేట (దంతాలపల్లి), వెలుగు : చనిపోయిన వ్యక్తుల పేరుతో నిధులు డ్రా చేసిన ముగ్గురు సెక్రటరీలపై సస్పెన్షన్ వేటు పడింది. మహ
Read Moreసోమేశ్కుమార్.. పెద్ద తిమింగలం: కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి
హైదరాబాద్ వెలుగు: రెవెన్యూ వ్యవస్థలో వీఆర్వోలు కీలక భాగం అని కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ వీఆర్వోలను తప్పించి తిమిం
Read Moreపెండింగ్ బిల్లులను చెల్లించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం
పెండింగ్ బిల్లులను చెల్లించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని 32 గ్రామాల సర్పంచ్లు ఎంపీడీవోకు బుధవారం వినత
Read Moreఅధికారులు సహకరిస్తలేరని బీఆర్ఎస్ సర్పంచ్ నిరసన
నల్గొండ జిల్లా : నల్గొండ జిల్లా కేతపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. కేతపల్లి ఎమ్మార్వో, ఎంపీడీవో
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెబ్బెన సర్వేయర్
కొమురంభీం జిల్లాలో లంచం తీసుకుంటున్న ఓ సర్వేయర్ ను అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రెబ్బెన మండలానికి చెంద
Read Moreఉద్యోగ నియామకాలు చేపట్టాలని తహసీల్దార్లకు బీజేపీ నాయకుల వినతి
గండిపేట/జీడిమెట్ల/ శంషాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, నిరుద్యోగ భృతి అందజేయాలని రంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వై.
Read Moreఅనర్హులకు డబుల్ ఇండ్లు కేటాయించారని ధర్నా
నిరసనగా తహసీల్దార్ ఆఫీసు ఎదుట బైఠాయింపు జాతీయ రహదారిపై రాస్తారోకో పోలీసుల జోక్యంతో ఆందోళన విరమణ జోగిపేట, వెలుగు : డబుల్
Read Moreమాసాయిపేట్ ఎమ్మార్వో ఇచ్చిన నోటీసులను కొట్టేయండి
హైదరాబాద్, వెలుగు: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంప
Read More